Home » Centre govt
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని ప్రారంభించింది. తాజాగా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం..
23 Breeds Ban Dogs : పెంపుడు కుక్కల దాడుల ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను 23 జాతులకు చెందిన కుక్కల పెంపకాన్ని నిషేధించాలని ఆదేశించింది.
సనాతన ధర్మంపై దృష్టి మరల్చి కేంద్రం తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం అంశంపై పోరాడాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదేనని అన్నారు సీఎం స్టాలిన్.
కేంద్ర ప్రభుత్వం టమాటాల అమ్మకం ప్రారంభించింది. కిలో రూ.120 నుంచి రూ.130కు ధర పలుకుతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా టమాటాలు అమ్ముతోంది.
అందుబాటులోకి రానున్ననాసల్ వ్యాక్సిన్
అత్యంత గోప్యంగా రాసిన ఈ లేఖలో భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరాలు లేవట. వరుసగా మూడు త్రైమాసికాల్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం 2 శాతం నుంచి 6 శాతం బ్యాండ్లో అప్పర్ రేంజ్ను తాకింది. ఈ నేపథ్యంలో ఈ లేఖను కేంద్రానికి ఆర్బీఐ కమిటీ పంపింది. ఆర్బీ�
CECగా అరుణ్ గోయల్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నియామకంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఏ ప్రాతిపదికన నియమించారో తెలపాలంటూ..దానికి సంబంధించిన ఫైళ్లను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హైవేలపై వాహనం పరిమాణం, వాహనం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేయనున్నారు. టోల్ విధానాన్ని ప్రక్షాళన చేస్తున్న క్రమంలో వాహనం పరిమాణం, తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేసే విధాన
బలవంతపు మత మార్పిళ్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై నవంబరు 14లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గింపు