Home » Centre govt
LPG Price Drop : సిలిండర్ ధరలపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
జాతీయ రహదారులు జామ్
కొవిడ్-19 టీకాలు వేసే ప్రక్రియలో భాగంగా పూర్తి గైడ్ లైన్స్ అనుసరించామని, ఎవరినీ బలవంతపెట్టి వ్యాక్సినేషన్ చేయలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పని
గృహోపకరణాలు, దుస్తులు సహా ప్రజలు ఉపయోగించే అన్ని వస్తువులపై అది శాఖాహారమో..లేదా మాంసాహారమో అని తెలిసేలా లేబుల్స్ ముద్రించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి సూచించింది.
దేశవ్యాప్తంగా డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకీ డెంగీ జ్వరాలు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో డెంగీ తీవ్రత ఆందోళనకరంగా మారింది.
అత్యాధునిక C-295 MWరవాణా విమానాల కొనుగోలుకు కేబినెట్ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. 40 రవాణా విమానాలను స్వదేశంలోనే తయారు చేయనుంది. 16 విమానాలు స్పెయిన్ నుంచి డెలివరీ కానున్నాయి.
కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. విపక్ష నేతల ఫోన్లను కేంద్రం హ్యాక్ చేస్తోందని మమతా ఆరోపించారు. రాష్ట్రాలకు నిధులివ్వరు కానీ స్పై వేర్ పై కోట్లు ఖర్చు చేస్తారని ఆమె విమర్శించారు.
కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఎంత చెల్లిస్తారో అనే విషయంపై ఆరు వారాల్లోగా నివేదికను రూపొందించి కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
కొవిడ్ వ్యాక్సినేషన్పై మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ సవరించింది. వ్యాక్సిన్ ఖర్చును పూర్తిగా కేంద్రమే భరిస్తుందని తెలిపింది. వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది.
ఢిల్లీలో 18 నుంచి 44ఏళ్ల లోపు వయస్సున్న వారికి జూన్ 10 వరకూ వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఈ మేరకే వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు.