Home » ceo vikas raj
పోలింగ్ పై స్క్రూటినీ ఉంటుందన్నారు. రీ పోల్ పై రేపు తెలుస్తుందన్నారు. ఇప్పటికైతే ఎలాంటి సమస్యలు లేవని వికాస్ రాజ్ తెలిపారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు 780 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారంను ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసిందని వికాస్ రాజ్ చెప్పారు.
తెలంగాణలో 70.74శాతం పోలింగ్ నమోదు వివరాలను ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.
Vikas Raj : మొత్తం ఓటర్ల సంఖ్య 3కోట్ల 26లక్షలు. 2కోట్ల 81లక్షల ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తి. 114 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు వేళ ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని టీఆర్ఎస్, బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనిపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పందించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లూ జరగలేదని స్పష్టం చేశ�
మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటివరకు 28 ఫిర్యాదులు అందినట్లు సీఈవో వికాస్రాజ్ వెల్లడించారు. రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫిర్యాదుపై ఈసీతో మాట్లా