Home » Challenge
అక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూల్చివేస్తామన్నారు. అక్రమ నిర్మాణాలన్నీ వైసీపీ హయాంలో జరిగినవే అన్నారు.
దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైసీపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్
బిహార్ రాజధాని పాట్నాలోని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో ఆదివారం స్టూడెంట్ ఆర్జేడీ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ (BJP) వర్సెస్ 'ఇండియా'(INDIA) గురించి ప్రత్యే�
విపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్(ఇండియా)కి చెందిన 21 మంది ఎంపీల బృందం రెండు రోజుల పర్యటించి మణిపూర్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంది. ఈ ఎంపీలు పలు సహాయక శిబిరాలను సందర్శించి అనంతరం ఆ రాష్ట్ర గవర్నర్ను కలిశార�
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని వ్యతిరేకించడం ఏ క్లాస్ వార్..?పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ను వ్యతిరేకించడం ఏ క్లాస్ వార్..?
వాస్తవానికి మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన నితీశ్ కేబినెట్లో ఎస్సీ, ఎస్ట సంక్షేమ శాఖా మంత్రి. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం మహా కూటమిలో భాగమై ఉన్నట్లే భావిస్తున్నానని మాంఝీ అ
ఛత్తీస్గఢ్లో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదా ఏర్పడింది. తొతుల.. ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటామని ప్రస్తుత సీఎం భూపేష్ బఘేల్, టీఎస్ సింగ్ డియో మధ్య ఒప్పందం కుదిరింది. కానీ బాఘేల్ మాట తప్పి ముఖ్యమంత్రిగా కొనసాగారు.
డీఎంకే సంస్థాగత సెక్రటరీ సహా డీఎంకే వ్యక్తుల వద్ద చాలా కోట్లు ఉన్నప్పటికీ తనను రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నామలై అన్నారు. డీఎంకే ఫైల్స్పై తన విలేకరుల సమావేశాన్ని పూర్తిగా వీక్షించినందుకు, లీగల్ నోటీసుపై లింక్ను పంచుకున్నందుకు �
టిట్కో ఇళ్లపై చంద్రబాబు ట్వీట్ కి సమాధానం చెప్పటానికి నేను సిద్దంగా ఉన్నాను..మరి రూ. కోటి యాభై లక్షల ఇళ్ల దగ్గరకు రావటానికి సిద్దంగా ఉన్నారా? అంటూ ప్రతి సవాల్ విసిరారు జోగి రమేశ్.