ఈరోజు నవంబర్ 15 (2022). ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చగా అవుతుంది అని పెద్దలు చెప్పిన మాట. పెద్దలు మాట సద్దన్నం మూట అని కూడా అంటారు. మరి ప్రపంచ వ్యాప్తంగా మంది పెరిగారు. మరి సమస్యలు కూడా పెరు�
సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ధైర్యముంటే కేసీఆర్ ఈ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. హన్మకొండలో జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడా
వరంగల్ లో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్.. మంత్రి దయాకర్ రావు తమ్ముడైన ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రదీప్ రావుపై ఎర్రబెల్లి బూతులతో విరుచుకుపడితే..ప్రదీప్ రావు ఎర్రబెల్లికి రాజకీయ సవాల్ విసిరారు. ‘దమ్ముంటే ఎమ్మెల్�
మహారాష్ట్రలో జరిగిన రాజకీయాలే తెలంగాణలో జరుగుతాయిన కేసీఆర్.. దమ్ముంటే ఆపండి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.
జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో లోక్ సభ, రాజ్య సభల్లో కొన్ని పదాలను నిషేధిస్తూ లోక్ సభ సెక్రటేరియెట్ తాజాగా కొత్త బుక్ లెట్ ను విడుదల చేసింది. కానీవాడొద్దు అనే పదాలనే పార్లమెంట్ లో వాడతానని కావాలంటే �
హుజురాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడే కొద్దీ నేతల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులుగా బరిలోకి దిగే పార్టీల నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు రాజకీయ వేడి పెంచుతున్నాయి. సామజిక వర్గాల..
తొలి వారం సండే కింగ్ నాగ్ రాకతో కాస్త కలరింగ్ తో పాటు వినోదం కూడా ఉంటుందన్న ప్రేక్షకులకు ఎలిమేషన్ తాలూకూ భారం ఎక్కువైన ఫీలింగ్ దక్కింది. అయితే..
ఓ యువతిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అకస్మాత్తుగా మరో యువతి గదిలోకి దూసుకొచ్చి..ఇంటర్వ్యూ ఇస్తున్న యువతిని ఛైర్ నుంచి కిందకు లాగేసి..దాడికి పాల్పడింది. ముష్టిఘాతాలు కురిపించింది.
ఈటల మరోసారి టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే..నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ ఈటల టీఆర్ఎస్ ఓడితే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి అంటూ..