చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్
నాకు, నా సోదరుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. అదే పార్టీలో కొనసాగుతాం. తనకు అసంతృప్తి అనే మాటే లేదు. దివ్య నాకూ కూతురు లాంటిది. ఆమె విజయంకోసం కృషి చేస్తాన
టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని, దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని ఏపీ సీఎం జగన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జగన్ ఈ సందర్భంగా మాట్లాడారు. కుప్పం ప్రజలకు కూడా మంచ
రిషికొండని బోడి కొండ చేసారు
ఆంధ్రాకు అన్యాయం చేసి .. ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తుంది? అంటూ బీజేపీ నేత జీవీఎల్ మండిపడ్డారు. కేసీఆర్ తో జగన్ కున్న లాలూచీలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ప్రయాణిస్తున్న పడవ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం
AP politics : ఓట్ బ్యాంక్ లేదు.. సీట్ షేరింగ్ లేదు.. స్టేట్లో పెద్దగా కేడర్ కూడా లేదు. ఆ పార్టీ పేరెత్తగానే.. ఠక్కున గుర్తొచ్చే ఇద్దరు లీడర్లు తప్ప.. చెప్పుకోవడానికి.. జనానికి చూపించడానికి నేమ్.. ఫేమ్.. ఉన్న నాయకులే లేరు. అయినా.. ఆ పార్టీ చాలా లక్కీ. విమర్శిం
సీఎం జగన్రెడ్డి.. హోదాపై మీ యుద్ధం ఎక్కడ? పలాయనవాదమెందుకు? అని ముఖ్యమంత్రి జగన్ని నిలదీశారు నారా చంద్రబాబు.
టీడీపీపై కొడాలి నాని సెటైర్లు
దక్షిణాదిలో ఏపీ రాష్ట్రంలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కరోనా కారణంగా సుమారు కోటి మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని తెలపారు.