Home » chandraba naidu
ఏపీని సర్వనాశనం చేసిన బీజేపీకి ఓటేయాలని చెబుతున్న పవన్ కల్యాణ్ తీరును ప్రజలు అంగీకరించబోరని అన్నారు.
ఏ ముఖం పెట్టుకుని మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారంటూ నిలదీశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 22న కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పర్యటనలో భాగంగా కుప్పం మున్సిపాలిటీలో రూ. 66కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్య్రకమాలకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.