Home » Chandrababu Arrest
సంక్షేమ-అభివృద్ధి చేసింది ఎన్టీఆర్, చంద్రబాబు అని...చంద్రబాబు అంటే అభివృద్ధికి ఓ బ్రాండ్ అటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తి మీద స్కిల్ కేసులో తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.సీఎం జగన్ తీరేంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు..కక్ష
రాష్ట్రంలో హిట్లర్ పరిపాలన జరుగుతుందని..ఎటువంటి ఆధారాలు లేకుండానే.. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు అంటూ మండిపడ్డారు .జ్యూడిషియల్ క్యాపిటల్ అన్నారు కదా ఏమైంది..? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఖచ్చితంగా.. స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత? అచ్చెన్నాయుడు పాత్ర ఎంత ఉంది అనే విషయాలపై క్లారిటీగా వివరించడం జరుగుతుందని రోజా అన్నారు.
జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని విమర్శించారు. చంద్రబాబుకి జైలులో భద్రత లేదన్నారు.
చంద్రబాబు తర్వాత తన వంతు తప్పదని లోకేశ్ దాదాపు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారు. అరెస్ట్ కావటానికి మానసికంగా సిద్ధమవటంతో పాటు అలాంటి పరిస్థితుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబుతో విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఏపీ అసెంబ్లీ నుంచి ఒకేరోజు 15మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు.టీడీపీ సభ్యులు సభను అగౌరపరిచేలా ప్రవర్తించారని..సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభంకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తెలుగుదేశం శాసనసభ పక్ష నిరసనలో వైకాపా బహీష్కృత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఏపీ అసెంబ్లీలో మీసం తిప్పటాలు, తొడ కొట్టటాలు వంటి దృశ్యాలతో సమావేశాలు సినిమాను తలపిస్తున్నాయి. ఓ ఎమ్మెల్యే మీసం తిప్పితే..మరో ఎమ్మెల్యే తొడకొట్టారు. రా చూసుకుందాం అంటూ రా చూసుకుందాం అంటూ సవాళ్లు విసుకున్నారు.
సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీసాలు సినిమాల్లో తిప్పుకోండి అసెంబ్లీలో కాదు అంటూ మండిపడ్డారు.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జైలులో ఉండగా జరగుతున్న అసెంబ్లీ సమావేశాలు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీలో ప్రవర్తించాలని టీడీపీ శాసనసభ్యులకు మనవి చేస్తున్నానని తెలిపారు.