Home » Chandrababu Arrest
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం.ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి.
సజ్జల ఓ వసూలు రాజా. గుజరాత్ ప్రభుత్వంతో సీమెన్స్ ప్రాజెక్టు మొదలైంది.గుజరాత్ ప్రభుత్వం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.
చంద్రబాబును అరెస్ట్ చేసిన తరువాత ఆయన భార్య భువనేశ్వరి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హుటాహుటిన అమరావతికి వస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడే సీఎం ఉండటం ఏపీ ప్రజల దౌర్భాగ్యం అని బాలకృష్ణ మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు అని అన్నారు.
చంద్రబాబు అరెస్టుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
Kesineni Nani Letter: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ (Chandrababu Arrest) విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్రానికి విజయవాడ (Vijayawada) ఎంపీ కేశినేని నాని లేఖలు రాశారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి విడివిడిగా కేశినేని నాని లేఖలు పంపిం�
స్కిల్ డెవలప్ మెంట్ లో రూ.550 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ స్కామ్ లో చంద్రబాబు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు అందుకే అరెస్ట్ చేశాం అని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ తెలిపారు.
అరెస్ట్ అయిన తండ్రి వద్దకు వెళ్లకూడదని పోలీసులు అడ్డుకోవటంతో నారా లోకేశ్ రోడ్డుమీదనే బైఠాయించి నిరసన చేస్తారు. చంద్రబాబును అరెస్ట్ చేయటం..లోకేశ్ ను అడ్డుకోవటంతో పోలీసుల తీరు పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలు ప్రారంభించాయి. దీంతో..పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకున్నా�