Home » chandrababu letter
Kinjarapu Atchannaidu On Chandrababu Letter : నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగు దేశం దూరంగా ఉందని ఆయన గుర్తు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
తన కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నానని ఆరోపించారు. డ్రోన్లు ఎగరేసిన ఘటనలోనూ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని చెప్పారు.
చంద్రబాబుకు జైలులో తగిన భద్రత కల్పిస్తున్నామని, పుంగనూరు ఘటనపై కేసులు నమోదు చేసి కొంతమందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశామని డీజీపీ రాజేంద్రనాథ్ చెప్పారు.
జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో హింస, నిరంకుశ పాలన, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
గత మూడు రోజుల్లో జరిగిన నాలుగు ఘటనలను చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు.
వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వ విఫలమైందని.. న్యాయ విచారణకు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ వర్మకు లేఖ ద్వారా తమ డిమాండ్లను తెలియజేశారు...
ap dgp goutam sawang: జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడికి సంబంధించి టీడీపీ చీఫ్ చంద్రబాబు రాసిన లేఖపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. చంద్రబాబుకు, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘటుగా సమాధానం ఇచ్చారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన �
ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి మరో లేఖాస్త్రం సంధించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంద్రబాబు లేఖ రాశారు. నిర్మాణ నిధుల గురించి ప్రస్తావించారు. ఎలాంటి అవినీతి లేకుండా శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణ పను