Home » Chandrababu Naidu
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్కు బర్త్ డే విషెస్ వెల్లువగా వస్తున్న తరుణంలో చంద్రబాబు ట్వ�
జగన్ సర్కార్పై ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ చేతకానితనం మూడు నెలల్లోనే తేలిపోయిందని మండిపడ్డారు. నీరు-చెట్టు కార్యక్రమం గురించి అవగాహనలేని వైసీపీ వాళ్లంతా నానారకాలుగా మాట్లాడారని ధ్వజమెత్త�
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ ఏటా టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు పుట్టినరోజును పురస్కరించుకుని, మే నెలలో 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడుపై ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్�
దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరు సరిగ్గా లేదని, వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ చంద్రబాబు.. జాతీయ నేతలతో కలిసి సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించని ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా చంద్రబాబు ఈవీఎం�
అమరావతి: వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ట్వీట్ లతో దాడి చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మెంటల్ బ్యాలన్స్ కోల్పోయాడని, అన్ని వివి ప్యాట్ స్లిప్పులను లెక్కించడం సాధ్యం కాదని కిందటి సారే సుప్రీం తేల్చి చెప్పిందని �
తృణముల్ కాంగ్రెస్ కు మద్దతుగా రెండు రోజులు వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఇవాళ(మే-8,2019)ఉదయం కోల్ కతా ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం అక్కణ్నుంచి ఝర్గ్రామ్, హల్దియాలో జరిగే సభలకు మమతతో కలిసి హ
విజయవాడ: చంద్రబాబు లాంటి నాయకుడు శత్రువు కాని వ్యక్తితో శత్రుత్వం పెంచుకుంటున్నాడని, అనవసరంగా సీఎస్ తోగొడవ పెట్టుకుంటున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. జగన్ కేసుల వ్యవహారం అయ్యాక చంద్రబాబు నాయుడే ఎల్వీ కి పదోన్నతుల�
అమరావతి : ఏపీ కేబినెట్ మే 10 న సమావేశం కానుంది. ఇందుకు సంబంధించి అజెండా రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకి… ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంప
ఢిల్లీ : గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత కనిపించగా, నేడు బీజేపీ ప్రభుత్వం పై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పుకోసం ఓటు వేశారని, ఏపీలో టీడీపీ తుడిచిపెట�