Home » Chandrababu Naidu
ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ, భవన నిర్మాణ కార్మికులకు అండగా మాజీ సీఎం చంద్రబాబు జరుప తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నంవబర్ 14న చంద్రబాబు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్ష చేపట్టటానికి పార్టీ శ్రేణులు అన�
తెలుగుదేశం పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. గ్రామ, మండల స్థాయి నుంచి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీలో ఏ పదవైనా సంస్థాగత ఎన్నిక ద్వారానే చేపట్టేలా నూతన ఒర�
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబరు ఒకటిన అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జిల్లా స్థాయిల్లో జరిగే వేడుకల్లో మంత్రులు పాల్గొంటారని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు. ఇప్పటిక�
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని ఆపార్టీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ…ఇతర పార్టీల నుంచి బీజేపీ ల�
గవర్నర్ వ్యవస్ధ కేంద్రానికి ఒక ఏజెంట్ అని, పనికిమాలినది వ్యవస్ధ అని వ్యాఖ్యానించిన చంద్రూబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని గవర్నర్ ను కలిశారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు మీటింగ్ లో గవర్నర్ వ�
దేశ రాజకీయాల్లో కోడెల ఆత్మహత్య ఒక కేసు స్టడీ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఇండియన్ పాలిటిక్స్లో ఒక తప్పుచేయని వ్యక్తిపై దుష్ప్రచారం చేసి ఎలా సూసైడ్ చేసుకోవచ్చో కోడెల సూసైడ్ ఒక ఉదాహరణ అని అన్నారు. సీఎం జగన్ సొంత పత్రిక, ఛాన�
కోడెల ఆత్మహత్య వ్యవహారంపై ఏపీ గవర్నర్ ని కలవనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. రేపు మధ్యాహ్నాం రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ని కలిసేందుకు టీడీపీ నాయకులు అపాయ�
చంద్రబాబు తీరు వల్లే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. కోడెల మృతి పట్ల ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయని, ఉరి వేసుకోటానికి వివిధ కారణాలను టీడీపీ నాయకులే చెపుతున్నారని ఆయన అన్నారు. సం�
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతికకాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..పల్నాడులో పులిలా బతికిన కోడెల ప్రభుత్వం చేసిన అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారని ఆవేదన వ్యక్తంచేశారు. కోడెల శి