Home » Chandrababu Naidu
వర్మ సినిమా ఫ్లాప్..ఒక పిచ్చి సినిమా తీశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వర్మకు ముంబైలో సినిమాలు లేవు..ఇక్కడ లేవన్నారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం స్కైప్లో మీడియ
అసెంబ్లీలో తనను అడుగడుగునా అవమానిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘బుద్ధి, జ్ఞానం ఉందా? అని నిన్న నన్ను ముఖ్యమంత్రి అన్నారని అన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరి తీయాలని, చెప్పుతో కొట్టాలని ప్రస్తుత సీఎం, అప
రైతులను సీఎఁ జగన్ మోసం చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అసెంబ్లీలో మంగళవారం రైతు భరోసాపై ఈ రోజు జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పి 6వేలు మాత్రమే ఇచ్చి మడమ తిప్పారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయా�
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సీఎం జగన్ శాసనసభలో మాట్లాడడం నీచమన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. సీఎం స్థాయిలో ఉండి వ్యక్తిగత విషయాలో సభలో ప్రస్తావించడం దుర్మార్గమన్నారు. ప్రజా జీవితంలో పవన్ ఎవరికీ అన్యాయం చేయలేదని, జగన్ ఏం చేశా
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనకు నిరసనలు వెల్లువెత్తాయి. ఉద్రిక్తమైన పరిస్థితుల మధ్య పర్యటన జరుగుతుంది. రెండు వర్గాలుగా విడిపోయిన రైతుల నుంచి కొన్ని యాంటీ ప్లెక్సీలు దర్శనమిచ్చాయి. పోటాపోటీగా ‘చంద్రబాబు గో బ్యాక్’ �
సీఎం జగన్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే పరిస్ధితికి తీసుకొచ్చారని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న ఏపీ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడానికి మంత్రికి ఎంత అహంకారమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక �
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నవంబర్ 28న అమరావతి పర్యటనకు రావటంపై పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.‘రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా’ అంటూ చంద్రబాబుపై మంత్రి బొత్స వ్యాఖ్యలు చ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకోగా విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఇంగ్లీష్ మీడియం నిర్ణయంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్
వల్లభనేని వంశీ తెదేపా పార్టీపై చేసిన విమర్శల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఈ మేర మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారి వైఎస్సార్సీపీలోకి వచ్చినందుకు నన్ను అం
ఏపీ సీఎం జగన్ చేస్తున్నమంచి పనులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కనిపించటం లేదని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. కేవలం చంద్రబాబు చెప్పిందే పవన్ కళ్యాణ్ కు వినిపిస్తోందని మండి పడ్డారు. జగన్ అధికారంలోకి రాగానే లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యో�