Home » Chandrababu Naidu
చంద్రబాబు కనిపించడం లేదంట.. ఇదీ కుప్పం నుంచి వచ్చిన కంప్లైంట్.. మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కనిపించడం లేదని, ఆయనను వెతికిపెట్టండంటున్నారు వైఎస్సార్సీపీ నేతలు. కుప్పం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ కేడర్.. �
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతంత మాత్రంగా ఉన్న పార్టీని కాపాడి, పూర్వ వైభవం తీసుకొద్దామని అధినేత చంద్రబాబు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే బాబు �
ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ పడిపోయిందని ఉద్యమం చేస్తున్నారా.. అని ఆయన ఉద్యమం చేస్తున్నవారిని ప్రశ్నించారు. శ్రీకాకుళం లోజరిగిన
తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించిన వారంతా ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబునే తప్పు పడుతున్నారు. పార్టీ పరిస్థితికి మీరే కారణమంటూ చంద్రబాబు వైపు వేలెత్తి చూపిస్తున్నారు. మా అధినేత మారాలి, మారాలి అంటూ ఒకటే నస పెడుతున్నారట. ఇంతకీ ఏం మారాలం�
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులతో కలిసి ఉద్యమంచేస్తామని ఆయన అన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరక�
పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డిపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలో పాల్గోన్న సభలో జేసీ ఈ వివాదాస్పద వ్యాఖ్య
కడప జిల్లా బద్వేలు మాజీ శాసనసభ్యురాలు ఎ విజయమ్మ టీడీపీ వీడిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు విజయమ్మ హాజరు కాకపోవడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. విజయమ్మ కుటుంబం గత 35 సంవత్సరాలుగా టీడీపీ�
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా కంచుకోటలా నిలిచింది. మధ్యలో 2004లోనూ, ఇప్పుడు 2019లో మాత్రమే పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. అలాంటి పార్టీ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. నాయకులు, కార్యకర్తలను సమన�
ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ అయోమయం.. గందరగోళంగా తయారైంది. అలాంటి జిల్లాల్లో అనంతపురం కూడా ఒకటి. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలోని నేతలు, కార్యకర్తలు అందరూ సైలెంట్ అయిపోయారు. నిరాశలో కూరుకుపో
ఆంధ్రాకు 3 రాజధానులు తుగ్లక్ చర్యగా అభివర్ణించారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు రాజధాని అంశంపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారనే కారణంతో టీడీపీకి చెందిన 9 మంది శాసనసభ్యులను స్�