Chandrababu Naidu

    శైలజానాధ్ రాకతో హస్తం దశ తిరుగుతుందా ?

    January 16, 2020 / 03:36 PM IST

    చాలా కాలంగా ఖాళీగా ఉన్న  ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా  అనంతపురం జిల్లాకు చెందిన దళిత నేత , ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ సాకే శైలజానాధ్ ను  నియమించారు పార్టీ అధ్యక్షురాలుసోనియా గాంధీ. 2014లో  రాష్ట్ర విభజన తర్వాత అంపశయ్యపై ఉన్న�

    జగన్ మూర్ఖుడు : రైతుల కోసం బాబు కుటుంబం

    January 15, 2020 / 06:50 AM IST

    రాజధాని రైతుల కోసం తాము సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2020, జనవరి 15వ తేదీ . రాజధానిని పరిరక్షించుకొనేందుకు రైతులు, మహిళలు 2020, జనవరి 15వ తేదీ బుధవారం ఉపవాస దీక్షలు చేస్తున్నారు. వీరికి చంద్రబాబు కుటుంబసభ�

    నోరు విప్పితే.. వైసీపీ నేతల బూతు పురాణం!

    January 14, 2020 / 12:21 PM IST

    ఏపీ రాజకీయాలు రాను రాను దారుణంగా తయారవుతున్నాయి. నాయకుల నోటికి అసలు అడ్డూ అదుపూ ఉండడం లేదు. నోటికెంత మాటొస్తే అంత మాటతో ప్రత్యర్థుల మీద పడిపోతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ వారని తేడా లేదు. నేతల్లో చాలా మంది నోటికొచ్చిన బూతు ప్రేలాపనలతో రెచ్చిపో�

    చంద్రబాబే టార్గెట్: లేఖాస్త్రం సంధించిన ముద్రగడ పద్మనాభం

    January 14, 2020 / 02:50 AM IST

    కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కాపు ఉద్యమంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ముద్రగడ అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి లేఖలు సంధించేవారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ లేఖలు రాస�

    నేను దేశద్రోహినా : రాజధాని అడిగితే ఏం చెప్పాలి – బాబు

    January 10, 2020 / 02:21 PM IST

    తనను కలిసేందుకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారు..నేను దేశ ద్రోహినా ? ఎవరైనా మీ రాజధాని ఏదని అడిగితే ఏం చెప్పాలి ? అమరావతి పేరు చెప్పాలా ? లేక పిచ్చి తుగ్లక్ పేరు చెప్పాలా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లాలో అమరావతి �

    చంద్రబాబుపై ఫైర్ అయిన హోం మంత్రి సుచరిత

    January 8, 2020 / 05:49 PM IST

    టీడీపీ అధినేత చంద్రబాబు అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని హోం మంత్రి సుచరిత అన్నారు. ‘ర్యాలీ గురించి పోలీసులు పర్మిషన్ ఇచ్చిన రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్ కాకుండా వేరే రూట్ లో వెళ్లాలని టీడీపీ నేతలు ప్రయత్నించారు. అలజడి సృష్టించి

    బెజవాడలో చంద్రబాబు అరెస్ట్

    January 8, 2020 / 03:24 PM IST

    అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుయాత్రను ప్రారంభించటానికి వెళ్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఏర్పాటైన అనంతరం ఆట�

    రాజధాని మారిస్తే వైసీపీ పతనం ప్రారంభమైనట్టే : చంద్రబాబు

    January 8, 2020 / 02:52 PM IST

    5 కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటే నేను రాజధాని మార్పుకు అంగీకరిస్తానని..అలా కాకుండా మొండిగా రాజధానిని మార్చాలని మారిస్తే మీ పతనం ఇక్కడి నుంచేప్రారంభం అవుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని విషయం అనేది  ఏ ఒక్క జిల్లా, సా

    బస్సు యాత్ర : అడ్డుకున్న పోలీసులు..కన్నెర్ర చేసిన బాబు

    January 8, 2020 / 02:34 PM IST

    అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించతలపెట్టిన బస్సు యాత్రకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పోలీసులు ఫర్మిషన్ ఇవ్వలేదు. యాత్రకు డీజీపీ ఫర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చిచెబుతున్నారు. యాత్రకు సిద్ధమైన బస్సులను నిలిపివేశారు. ఈ విషయం ప్రతిపక్ష నేత, �

    అల్లర్లు, అరాచకాలు సృష్టించటం చంద్రబాబుకు అలవాటే : రోజా

    January 7, 2020 / 09:59 AM IST

    రైతుల ముసుగులో టీడీపీ నాయకులు ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై దాడి చేశారని నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఆరోపించారు.  ముందస్తు ప్రణాళిక రూపోందించుకునే టీడీపీ గూండాలు పిన్నెల్లిపై దాడి చేశారని ఆమె అన్నారు. పిన్నెల్లిపై దాడి అనంత�

10TV Telugu News