Chandrababu Naidu

    అమ్మ చంద్రబాబూ..! అక్కడ సోదాలు చేస్తే వేల కోట్లు దొరుకుతాయి

    February 14, 2020 / 10:13 AM IST

    ఏపీ, తెలంగాణలో జరిగిన ఐటీ దాడులపై వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ బినామీలపై ఐటీ దాడులు జరిగాయని మంత్రి బొత్స చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ, హైదరాబాద�

    చైనాలో కరోనా కంటే రాష్ట్రంలో ఎల్లో వైరస్ ప్రమాదకరమైంది : కొడాలి నాని

    February 2, 2020 / 11:00 AM IST

    చైనాలో కరోనా కంటే రాష్ట్రంలో ఎల్లోవైరస్ ప్రమాదకరమైందని పౌరసరఫరాలశాఖమంత్రి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు అన్నారు.  రాష్ట్రంలో 55 లక్షలమందికి జగన్  ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే ఎల్లోమీడియాలో  ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మం

    విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

    January 30, 2020 / 03:30 PM IST

    విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ రాజధానికి మద్దతు ఇవ్వాలంటూ వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు, ఎమ్మెల్యే వెలగపూడి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.  సర్క్యూట్‌ హౌస్‌ నుంచి

    బాబు సైంధవుడు : ఏపీ మంత్రుల ఫైర్

    January 30, 2020 / 12:49 AM IST

    ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రులు విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. మండలి రద్దును అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారని… చంద్రబాబు ఆస్తుల కోసమే అమరావతిలో కృత్రిమ ఉద్యమ�

    ఇదేనా వైసీపీ వ్యూహం: లోకేశ్‌కు తప్పదా రాజకీయ నిరుద్యోగం?

    January 24, 2020 / 03:54 PM IST

    శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శాసనమండలి రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా శాసనమండలిలో జరిగిన పరిణామాల పట్ల అధికార పార్టీ విసిగిపోయినట్లుంది. మండలి సమావేశాలు ప్రారంభం నాటి కన్నా ముందే ప్రభుత్వానికి సహకరించక�

    సీఎం జగన్ ఉన్మాది : బండ బూతులు తిడుతున్నారు – బాబు

    January 24, 2020 / 10:21 AM IST

    ఏపీ ముఖ్యమంత్రి ఒక ఉన్మాది..వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు..40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నా..11 మంది ముఖ్యమంత్రులను చూశా..కానీ..ఇలాంటి సీఎంను చూడలేదు..వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు..బండ బూతులు తిడుతున్నారంటూ టీడీపీ �

    అలా అనుకుంటే కడపనే రాజధానిని చేసేవారు : కొడాలి నాని

    January 20, 2020 / 12:35 PM IST

    రాష్ట్రం మొత్తం అభివృధ్ది జరగాలనే సదుద్దేశ్యంతోనే సీఎం జగన్ 3 రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ తీయాలనే రాజధానిని విశాఖకు తరలిస్తున్నారనే కొందరి వాదనను ఆయన కొట్టిపారేశా

    చంద్రబాబు సీఎం కాదు రియల్టర్ : అంబటి రాంబాబు

    January 20, 2020 / 11:44 AM IST

    రాష్ట్ర విభజన తర్వాత 2014 లో ప్రజలు మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు కి అధికారం ఇచ్చి రాజధానిని ఎంపిక చేయమని ఆయన భుజ స్కందాలపై పెడితే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరించారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. అందరికీ కావల్సిన రాజధాని, అ�

    చంద్రబాబులాగా బెదిరిస్తే భయపడే రకం కాదు జగన్ : కొడాలి నాని

    January 20, 2020 / 11:09 AM IST

    కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు జగన్ ను బెదిరించాలని  చంద్రబాబు నాయుడు చెపుతున్నాడని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు.  అసెంబ్లీలో ఈరోజు రాజధానిపై జరిగిన చర్చలో  ఆయన మాట్లాడుతూ…అమరావతిని రాజధానిలోనే �

    ఇవాళ బ్లాక్ డే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు: చంద్రబాబు

    January 20, 2020 / 05:17 AM IST

    అమరావతి రాజధాని అనే అంశంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిద్ధమైంది. ఓ వైపు 3రాజధానుల నిర్ణయం దిశగా వైసీపీ మొగ్గు చూపుతుంటే మరోవైపు రాజధానిని మార్చేది లేదని టీడీపీ ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో పాద�

10TV Telugu News