Home » Chandrababu Naidu
మొదటి సారి వెళ్లారు.. బెనిఫిట్ అయ్యింది.. రెండోసారీ ప్లాన్ చేసుకున్నారు. డబుల్ బెనిఫిట్ అవుతుందని. అంతా తాననుకున్నట్టే జరుగుతున్నప్పుడు ఎందుకు ప్లాన్ చేయరు.. తప్పకుండా చేసే తీరతారు. మొన్న వెళ్లినప్పుడు జరిగిన రచ్చకంటే ఈసారి ఇంకా ఎక్కువ
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు సరైన సలహాలిచ్చే వారు కావాలంటున్నారు. ఒకానొక దశలో దేశ ప్రధాని రేసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు మంచి సలహాలిచ్చే వారి కోసం చూడడం విడ్డూరమే. యునైటెడ్ ఫ్రంట్ హయాంలో దేవెగౌడ తర్వాత చంద్రబ�
ఐదు గంటల ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి విశాఖ ఎయిర్ పోర్టులోనికి పోలీసులు తరలిస్తున్నారు. లాబీలో కూర్చొని బాబు నిరసన తెలియచేస్తారా ? లేక ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళుతారా ? అనేది తెలియాల్సి ఉంది. అక్కడనే �
ప్రజా చైతన్యయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. మూడు రాజధానులంటూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత టీడీపీ ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అది అమరావతి అంటూ ప్రచారం చేస్తోంది. 70 రోజులుగా ఆందోళన చేస్తున్న రాజధాని రై�
సిట్ కు విశేషాధికారాలు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికి సిట్ ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. అసాధారణ రీతిలో సిట్నే పోలీస్ స్టేషన్గా మారుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. విచా�
ఇలాంటి చెత్త సీఎం చూడలేంటున్నారు చంద్రబాబు. టీడీపీ చీఫ్ చంద్రబాబు వైసీపీ పాలనపై దండెత్తుతున్నారు. వివిధ అంశాలను ఆయన తెరమీదకు తెస్తూ..విమర్శల వాన కురిపిస్తున్నారు. ఇరుపార్టీలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానంగా టీడీపీ..జగ�
పశ్చిమ గోదావరి జిల్లాను 2014 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ 2019 ఎన్నికల్లో బోల్తా పడింది. 2019 ఎన్నికల్లో అలాంటి ఫలితాలే వస్తాయని టీడీపీ అంచనా వేసింది. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. జిల్లాలో పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలను మాత్రమే గెలుచుక
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ సీనియర్ నేత విద్యాసాగర్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విద్యాసాగర్ హత్యకు ప్రత్యర్థులు.. పీలేరుకి చెందిన రౌడీషీటర్ గణేష్ కు
గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలికి తీసే పనిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ దూకుడు పెంచింది. రాజధాని భూములు, అవినీతి ఆరోపణలపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికలోని అవినీతిపై కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ఐదేళ్ల పాలన, ప్రభ�
పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కానుందనే చర్చ ఏ ఇద్దరు కలిసినా హాట్హాట్గా జరుగుతోంది. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గలో ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కీలక నేతగా ఉన్న సతీష్రెడ్డి కూడా ఇప్పుడు గుడ్బ�