Home » Chandrababu Naidu
కొంతకాలం సినిమాల నుంచి విశ్రాంతి తీసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ కఠిన వ్యాయామాలు చేసి సరికొత్త లుక్ సాధించాడు. సిక్స్ప్యాక్ బాడీతో షాకిచ్చాడు. ఈ రోజు (శనివారం) రోహిత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రోహిత్ పెదనాన్న, తెలుగుదేశం అధి�
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారశైలిపై పార్టీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆమడ దూరంలో పెట్టే కార్యకర్తలను ఇప్పుడు దగ్గరికి తీస్తున్నారని, అవసరమైతే స్వయంగా ఫోన్ చేసి వారిని పరామర్శిస్తున్నారని అనుకుంటున్న�
చినబాబుని పేద్ద దెబ్బ కొట్టాలన్నది అధికార పార్టీ టార్గెట్. అందుకు కావాల్సిన ఆయుధాన్ని సిద్ధం చేసుకుంది. గతంలో ఎథిక్స్ కమిటీ పేరుతో తమను ఇబ్బంది పెట్టిన టీడీపీపై అదే ఎథిక్స్ కమిటీని ఎక్కుపెట్టాలన్నది వైసీపీ వ్యూహం. మండలిలో ఇప్పుడు కాకున్న�
కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన..ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు 2020, జులై 13వ తేదీ సోమవరం కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది. కాపు ఉద్యమంలో ఆర్థి
గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులేసి ఎదురుదెబ్బలు తిన్న ఆ పార్టీ రంగు పేరు ఎత్తితేనే కంగారు పడిపోతోంది. ఏ రంగు అయినా కాషాయంలో కలిసిపోతుంది అంటూ బీజేపీ చేసిన కామెంటే ఈ కంగారుకు కారణం. దీంతో ఏపీ రాజకీయాలు కొత్త రంగు పులుముకున్నాయి. ఇంతకాలం టీడీప
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం (ఏప్రిల్ 20,2020) నేడు. చంద్రబాబు 70వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా
మనోళ్లకు సెంటిమెంట్ ఎక్కువే. అందుకు రాజకీయాలు కూడా అతీతం కాదు. ఒక్క దారుణ ఓటమి చంద్రబాబును సెంటిమెంట్నే నమ్ముకొనేలా చేస్తోంది. ఒంటరి పోరుతో గెలిచింది
ఏపీ రాజధాని భూములు కేసును సీబీఐ కి అప్పగిస్తూ జగన్ సర్కార్ రకీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐకి బదిలీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఇప్పటికే క�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడున్న చాలా మంది నేతలకు ఆయనే రాజకీయ గురువు. అప్పట్లో ఆయన చెప్పిందే వేదం. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా రాజకీయాల్లో మూడు
ఏపీ రాజకీయం వేడెక్కింది. స్థానిక ఎన్నికల వాయిదా దుమారం రేపుతోంది. కరోనా కారణంగా ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు ఎస్ఈసీ రమేష్ కుమార్. దీనిపై సీఎం