Home » Chandrababu Naidu
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని సీఎం జగన్ అనడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. కరోనా గురించి సీఎం జగన్ బాధ్యత లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. పారాసిటమా�
ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేయడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ
జిల్లా రాజకీయాలతో ఆయనది విడదీయరాని బంధం.. ఇంకా సూటిగా చెప్పాలంటే టీడీపీతో ఆయనది మూడున్నర దశాబ్దాల అనుబంధం.. అలాంటి బంధాన్ని ఒక్క రోజులో పేగు
తెప్పలుగా చెరువులు నిండిన కప్పలు పదివేలు చేరున్.. మీకూ నాకే కాదు.. చంద్రబాబుకూ తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెంత చేరి.. పదవులు అనుభవించిన
ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు.. నమ్ముకున్న
ఏదైనా కష్టమొస్తే.. రాముడికి చెప్పుకుంటాం.. కానీ రాముడి వల్లే కష్టమొస్తే.. సరిగ్గా ఇలాగే ఉంది వర్ల రామయ్య పరిస్థితి. అడిగినప్పుడు వరమీయకుండా.. అవసరం లేని
మూడు రాజధానుల నిర్ణయం అస్సలు నచ్చలేదన్నారు. అంతకంటే దుర్మార్గం లేనే లేదన్నారు. అసలు జగన్ నిర్ణయమే సరైనది కాదని తెగేసి చెప్పేశారు. అమరావతి రైతులకు
గత 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదం. పార్టీ అధినేతకు అత్యంత నమ్మకస్తుడిగా మెలిగారు. తన నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకూ
నారా వారి ఇంట మరో రాజకీయ వారసురాలు రంగప్రవేశ చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తెలుగుదేశం పార్టీకి జవజీవాలు కల్పించాలంటే యువరక్తాన్ని రంగంలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు. బయటి వారు కాకుండా తన ఇంటి నుంచే వారసురాలిని ప్రత్యక
తెలుగుదేశం పార్టీలో చీమ చిటుక్కుమన్నా.. అక్కడ అధికార వైసీపీ నేతలకు తెలిసిపోతోంది. బాబు గారొస్తారు.. ప్రతి రోజు కాసేపు ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడతారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఒకప్పుడు గుర్తింపు పొందిన టీడీపీలో అంతర్గత విషయాలు