Home » Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ లో రాజధానిసెగలు ఇంకా చల్లారలేదు..అధికార విపక్షాల మధ్య మాటల యుధ్దాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజధాని రైతులకు అండగా నిలబడి వారితో కలిసి పోరాడుతున్నారు. అధికార వైసీపీ నాయకులు కూడా మాటలతో ప
రాయలసీమలో టీడీపీకి పట్టున్న జిల్లా అనంతపురం ఒక్కటే. అక్కడ కూడా పార్టీ ఇప్పుడు ఆపత్కాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో హిందూపురం, ఉరవకొండ మినహా ఎక్కడా పార్టీ విజయం సాధించలేదు. అయినా పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి పెరిగిపోవడంతో పార్టీకి �
మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..జగన్ ఒక ఉన్మాది..ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు..5 కోట్ల ప్రజల సమస్య..ప్రజలందరూ వాస్తవాలు ఆలోచించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మనుషుల మధ్�
ఏపీ రాజధానిలో రైతుల పోరాటం కొనసాగుతోంది. వారికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్లారు. రైతులకు అండగా నిలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా అమరావతి ప్రాంత రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచారు. కాకపోతే చంద్రబ�
తెలంగాణ టీడీపీని కాపాడుకుని, నిలబెట్టేందుకు ఓ వైపు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే.. ఇక్కడి నేతలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేందుకు చూస్తున్నారట. ఒక్కప్పుడు తెలంగాణలో పార్టీ ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు పార్టీ ఉనికే లేక�
తెలుగుదేశం పార్టీలో మూడు రాజధానుల విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగరం జిల్లాలో అడుగుపెట్టడం ఎందుకనే ఆలోచనలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారట. అలానే ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రైతులు 15 రోజులుగా రోడ్డెక�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి నేడు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అమరావతిలో నిరసనలు తెలుపుతున్న రైతుల కుటుంబాలకు సంఘీభావంగా ఆమె నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మంద�
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడా లేని విచిత్రాలు జరుగుతున్నాయని జనాలు అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఒక విధానాన్ని అవలంబిస్తూ వచ్చింది. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల టైమ్లో అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి ఎవరో ఒక ఎమ్మెల్యేను తమ ప�
సీఎం జగన్ ప్రాణానికి..భద్రతకు ముప్పు వచ్చిన విధంగా ఆలోచించినప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. గాయంపై కారం చల్లి పైశాచిక ఆనందం పొందుతారా ? ఎప్పుడు బయటకు రాని మహిళలు..ఈ రోజు రోడ్లపైకి వచ్చే విధంగా చేసి
జేసీ దివాకర్రెడ్డి అంటేనే పాలిటిక్స్లో ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. తనకేది అనిపిస్తే అది నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు. అందులో రెండో ఆలోచనే ఉండదు. ఎవరికి ఏం చెప్పాలన్నా సంకోచం లేకుండా చెప్పేసి.. ఇక తన పని తాను చేసేశానని ఫీలైపోతారు. ఇప్పుడు తాజ