Home » Chandrababu Naidu
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఏపీ సీఎం బాబు విచారం వ్యక్తం చేశారు. ఇంటర్ మీడియట్ బోర్డులో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. పాస్ కావాల్సిన వారు ఫెయిల్ కావడం..కొంతమందికి సబ్జెక్టుల్లో 95 మార�
శ్రీలంకలో ఉగ్రదాడిని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.ఈస్టర్ పర్వదినం నాడు శ్రీలంక రాజధాని కొలంబోలో చర్చిలు, హోటళ్లలో బాంబు దాడులు అత్యంత హేయనీయమైన చర్య. బాంబు పేళుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ స
సార్వత్రిక ఎన్నికల్లో యువరక్తం ఉరకలెత్తింది. తెలుగుదేశం పార్టీ తరఫున చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఏళ్ల తరబడిగా పార్టీని భుజస్కందాలపై మోసిన సీనియర్లు… ఇప్పుడు తమ బిడ్డల్ని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అధినేతతో కొట్లాడి మర
అన్నాడీఎంకేకు ఓటు వేస్తే మోడీకి ఓటేసినట్లేనని..స్టాలిన్ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అని AP CM చంద్రబాబు అన్నారు.
ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయని పోరుబాటపట్టిన ఏపీ సీఎం చంద్రబాబుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి 48 గంటలు గడిచిందో లేదో.. అప్పుడే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే పేరుతో తయారు చేసిన నేమ్ బోర్డు తయారైంది. ఈ నేమ్ బోర్డు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్, వైసీపీ అభిమానులు ఈ నేమ�
ఆంధ్రప్రదేశ్లోని పల్లెటూళ్లు, పట్టణాల్లో ఓట్ల వర్షం వెల్లువెత్తింది. ఎండలు మండుతున్నా ప్రజలు వెనుకడగు వేయలేదు.
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు ఒడిగట్టారని ప్రతిపక్ష నేత, సీఎం అభ్యర్థి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. లోటస్ పాండ్ వేదికగా జగన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తన ఓటమి తప్పదని నిర్దారణకు వచ్చి ప్రజల�
మరి కొద్దిరోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలో హామీలు గుప్పిస్తుంటే...