Chandrababu Naidu

    ఆత్మహత్యలు వద్దు : తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్యలపై బాబు విచారం

    April 24, 2019 / 04:38 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఏపీ సీఎం బాబు విచారం వ్యక్తం చేశారు. ఇంటర్ మీడియట్ బోర్డులో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. పాస్ కావాల్సిన వారు ఫెయిల్ కావడం..కొంతమందికి సబ్జెక్టుల్లో 95 మార�

    శ్రీలంక ఉగ్రదాడిని ఖండించిన చంద్రబాబు

    April 21, 2019 / 02:04 PM IST

    శ్రీలంకలో ఉగ్రదాడిని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.ఈస్టర్ పర్వదినం నాడు శ్రీలంక రాజధాని కొలంబోలో చర్చిలు, హోటళ్లలో బాంబు దాడులు అత్యంత హేయనీయమైన చర్య. బాంబు పేళుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ స

    వారసులు గట్టేక్కేనా 

    April 21, 2019 / 01:38 AM IST

    సార్వత్రిక ఎన్నికల్లో యువరక్తం ఉరకలెత్తింది. తెలుగుదేశం పార్టీ తరఫున చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఏళ్ల తరబడిగా పార్టీని భుజస్కందాలపై మోసిన సీనియర్లు… ఇప్పుడు తమ బిడ్డల్ని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అధినేతతో కొట్లాడి మర

    AIADMKకి ఓటు వేస్తే మోడీకి వేసినట్లే – బాబు

    April 16, 2019 / 11:08 AM IST

    అన్నాడీఎంకేకు ఓటు వేస్తే మోడీకి ఓటేసినట్లేనని..స్టాలిన్‌ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అని AP CM చంద్రబాబు అన్నారు.

    చంద్రబాబుపై జగన్ చేసిన కామెడీ తిట్లు వినండి

    April 16, 2019 / 07:16 AM IST

    ఈవీఎం దొంగతో చర్చలు జరపం : చంద్రబాబుకి ఈసీ షాక్

    April 14, 2019 / 04:00 AM IST

    ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయని పోరుబాటపట్టిన ఏపీ సీఎం చంద్రబాబుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

    వైరల్ : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేమ్ ప్లేట్ 

    April 13, 2019 / 04:15 PM IST

    అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి 48 గంటలు గడిచిందో లేదో.. అప్పుడే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే పేరుతో తయారు చేసిన నేమ్ బోర్డు తయారైంది. ఈ నేమ్ బోర్డు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్, వైసీపీ అభిమానులు ఈ నేమ�

    APలో ఓట్ల వర్షం : 80 శాతం పోలింగ్!

    April 12, 2019 / 01:29 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్లు, పట్టణాల్లో ఓట్ల వర్షం వెల్లువెత్తింది. ఎండలు మండుతున్నా ప్రజలు వెనుకడగు వేయలేదు.

    చంద్రబాబు దిగజారిపోయాడు: వైఎస్ జగన్

    April 11, 2019 / 03:21 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు ఒడిగట్టారని ప్రతిపక్ష నేత, సీఎం అభ్యర్థి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. లోటస్ పాండ్ వేదికగా జగన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తన ఓటమి తప్పదని నిర్దారణకు వచ్చి ప్రజల�

    ప్రత్యేక హోదా అనేది అంతరించిన వ్యవస్ధ: జీవీఎల్ 

    April 8, 2019 / 10:21 AM IST

    మరి కొద్దిరోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు తమ తమ  మేనిఫెస్టోలో  హామీలు గుప్పిస్తుంటే...

10TV Telugu News