Home » Chandrababu Naidu
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం గత 5 ఏళ్లుగా సాగించిన అవినీతి, అసమర్థ పాలనను ప్రజలు తిప్పికొట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పిలుపునిచ్చారు. చంద్రబాబు అవినీతిపై త్వరలో చర్యలు తీసుకోబోతున్నట్టు ఆయన ఆదివ�
అమరావతి: తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ … రాష్ట్ర అభివృధ్దికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలో
ఆంద్రప్రదేశ్లో ఎన్నికల వేళ హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచుతున్నాయి. నిజం తెలుసుకోవడం కోసం మరావతి, పోలవరం ప్రాజెక్టులతో పాటు… ఏపీకి పరిశ్రమలు వచ్చాయా? లేదా? అనే విషయమై అన్నీ ప్రాజెక్టుల వద్దకు, పరిశ్రమల వద్దకు వెళ్లానని, టీడీపీ ప్ర�
బీజేపీ సిద్ధాంతాలు, జాతీయవాదం గురించి ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎల్కే అద్వాణీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు స్పందించాయి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని బీజేపీ ఎప్పుడూ ప్రత్యర్థులుగా చూసిందే తప్ప, దేశద్రోహులుగానో, శత్రువులుగానో పరిగణించలేదని �
కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేశారు ఏపీ సీఎం బాబు. ఎన్నికల ప్రచారంలో ఎవరైనా బ్రేక్ ఇస్తారా ? జగన్ మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నాడంటూ ఇటీవలే హెచ్చరించారు. జగన్ ప్రచారం ఆపేసి ఒకరోజంతా లోట�
మహిళల ఓట్లపై సీఎం బాబు నజర్ పెట్టారు. ఎన్నికల్లో భాగంగా వారిపై వరాల జల్లు కురిపిస్తూ అట్రాక్ట్ చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పసుపు – కుంకుమ పథకం ప్రకటించిన బాబు..దానికి సంబంధించిన నగదును బ్యాంకులో జమ చేసినట్లు చెప్పారు. ఏప�
ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ ప్రభుత్వం ఓటరు ప్రధాన్యతలను నిర్లక్ష్యం చేసిందని, ప్రతి విషయంలో ప్రభుత్వ పనితీరు చాలా పూర్ గా ఉందని ది అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR)రిపోర్ట్ తెలిపింది.
రాష్ట్రంలో చంద్రబాబుకు అమ్ముడుపోయిన మీడియా సంస్ధలతో ప్రతి రోజూ యుద్ధం చేస్తున్నానని వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని,విభజన హామీలు నెరవేరుస్తామని,అమరావతి అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి వెంకన్న సాక్షిగా అనేక మాటలు చెప్పి నమ్మకద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వి�
విశాఖపట్నం: తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ, అమిత్ షా ద్వయం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో చోటు చేసుకున్న పరిణామాలే సాక్ష్యమ�