Home » Chandrababu Naidu
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విజయవాడ వరదలు, కొల్లేరు ఉగ్రరూపం చూసిన తర్వాత ప్రక్షాళనపై ప్రభుత్వం ముందడుగు వేయాలని భావిస్తోంది. ఐతే తలాపాపం తిలా పిడికడు అన్నట్లు కొల్లేరును కొల్లగొట్టడంలో అన్నిపార్టీల వారి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
వైసీపీ ఘోరాలు, నేరాలు చేసే పార్టీ!
ఆ కౌంటర్ వెయిట్ కు కాకుండా నేరుగా కాలమ్ ను బోట్లు ఢీకొట్టి ఉంటే ఏమై ఉండేది?
వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకోవటంతో పాటు ఆదాయం వచ్చే మార్గాలు కల్పిస్తా.
ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తాం
రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా కూటమి ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా టీడీపీ శాసనసభ్యులకు గట్టి హెచ్చరికలు పంపారు సీఎం చంద్రబాబు.
ఇలాంటి వాళ్లను సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. దబాయిస్తే భయపడిపోతామని అనుకుంటున్నారు నేరస్తులు.
వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీఒక్కరికి ఫుడ్ సరఫరా కావాలని..