Home » Chandrababu Naidu
లడ్డూ కల్తీ వివాదం అంశాన్ని సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు.
చంద్రబాబు చేసింది మోసమని జగన్ అన్నారు.
స్వామివారి పవిత్రతను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద నెపం వేశారని..
పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రం ఇచ్చిన డబ్బులను సైతం మళ్లించారని ఆరోపించారు.
వరద నిర్వహణలో దారుణంగా విఫలమయ్యారని, పబ్లిసిటీ తప్ప బాధితులకు సాయం శూన్యమని విమర్శించారు.
స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో బాధ్యతగా వ్యవహరిస్తామన్నారు చంద్రబాబు.
కిరాణ షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25వేల చొప్పుల ఇస్తామని చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులను..
పుణ్యం, పురుషార్థం రెండూ దక్కుతుండటంతో చాలా మంది వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు, మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు.
రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణ రెడ్డి రూ.5 కోట్లు అందించారు.