Home » Chandrababu Naidu
రివర్స్ టెండర్ అమలు చేసి పైశాచిక ఆనందం పొందారు. పండగ పూట కూడా ప్రాజెక్ట్ గురుంచి కేంద్ర మంత్రి గడ్కరీ వద్దకు వెళ్ళా. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదుల తరహాలో ఆ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం వద్ద వాదించా.
కొందరి విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
మంత్రుల పని తీరుపై సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. 100 రోజుల తర్వాత ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని చెప్పారు. జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్ కు అందచేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
తెలంగాణలో పార్టీకి సంబంధించి అన్ని కమిటీలను రద్దు చేశామని, త్వరలో పార్టీ సభ్యత్వం చేపడదామని అన్నారు.
ఈ ప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించదు!
మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కూడా వచ్చారు.
రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ రామకృష్ణా రెడ్డిని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం హెచ్చరించింది.
చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలు బయటపెట్టాలని, జీఏడీ చంద్రబాబు చేతిలో..
వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడకు