Home » Chandrababu Naidu
రెడ్డి వర్సెస్ కమ్మ అన్నట్లు రాజకీయం కొనసాగుతోంది. రెండు సామాజిక వర్గాల్లోనూ విజయం సాధించాలనే కసి కనిపిస్తోంది. చంద్రగిరి కోటపై ఎవరి జెండా ఎగురుతుందన్నదే అందరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది.
ఇండియాలోని ప్రతీ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఒక సిద్ధాంతం, నైతిక విలువలు లేని పార్టీ టీడీపీ. బీజేపీ లాంటి పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం చాలా వర్గాలను నిరాశకు గురిచేసింది.
రెండు మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానన్నారు కిమిడి నాగార్జున.
చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
Giddi Eswari : అదృష్టం అంటే మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిదే… పాడేరు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న ఈశ్వరికి ఈసారి పోటీ నుంచి దాదాపు తప్పుకున్నట్లు అనుకున్నారంతా…. పొత్తుల్లో పాడేరును బీజేపీకి కేటాయిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో… మాజీ ఎమ�
మొత్తానికి టీడీపీ పెండింగ్లో పెట్టిన 8 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలపై రోజురోజుకు ఉత్కంఠగా పెరిగిపోతోంది. ఏదిఏమైనా ఏప్రిల్లోనే ఈ 12 స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల సమాచారం.
ఇద్దరు సమ ఉజ్జీలు మధ్య పోరుతో రూరల్ ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది. వరుసగా గెలుస్తున్న కోటంరెడ్డి ఓవైపు.. అదృష్టవంతుడైన ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోవైపు తలపడుతుండటం..
ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్తు నిర్ణయం అవుతుంది అనేది ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోండి.
కూటమి ఏర్పాటు తరువాత ప్రజలంతా వైసీపీ వైపు వస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చంద్రబాబు కామెంట్స్.. కొడాలి నాని కౌంటర్