Home » Chandrababu Naidu
అక్కడ వైఎస్ వివేకా కుటుంబసభ్యులు రంగంలోకి దిగే అవకాశం ఉన్నందున.. టీడీపీ అభ్యర్థి ప్రకటనకు మరింత సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ప్రజాగళం పేరుతో చంద్రబాబు వరుస పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు.
ఆరు సీట్లపై టీడీపీ చేస్తున్న కసరత్తు ఏంటి? ఆ ఆరు చోట్ల సైకిల్ స్లోగా మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటి?
తనకు మైలవరం ఇవ్వకపోయినా, పెనమలూరులో సర్దుబాటు చేస్తారని చివరి వరకు ఆశలు పెట్టుకున్న ఉమా సైతం... మూడో జాబితా విడుదలైన తర్వాత షాక్ తిన్నారు.
టీడీపీ లిస్టులో నాలుగు నియోజకవర్గాలకు ఎందుకు చోటు దక్కలేదు? కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తారా?
నిన్నా మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనూ, వారి సొంత జిల్లాలోనూ మకుటం లేని మహారాజుల్లా రాజకీయాలు చేసిన ఆ ముగ్గురి పోటీపై ఎందుకింత సప్పెన్స్?
ఇలా ముగ్గురు హేమాహేమీ నేతలు ఒకేసారి ప్రజల మధ్యకు వస్తుండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు 20 పార్లమెంట్ స్థానాలను కవర్ చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది.
అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా ఇద్దరు నేతలు అన్నీ తామై వ్యవహరించాలన్నారు. ఇరువురు నేతలూ సుడిగాలి పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారు.
చంద్రబాబు నాయుడు సర్కారు నిధులను పక్కదారి పట్టించారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.