Home » Chandrababu Naidu
34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో లిస్ట్ ను నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటన రాగానే వారంతా ఆగ్రహంతో రగిలిపోయారు. పార్టీ ఆఫీసు ముందు జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు.
ఆ 3 సీట్లను బీజేపీ ఆశించినప్పటికీ.. అక్కడ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించేశారని మండిపడ్డారు.
Puttaparthi TDP Workers : వడ్డెర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించారు. పుట్టపర్తి టిక్కెట్లను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.
మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులు, సెకండ్ లిస్టులో 34మంది టికెట్లు కేటాయించింది టీడీపీ. ఇంకా 14 సీట్లను పెండింగ్ లో పెట్టింది.
టీడీపీ రెండో జాబితా విడుదలైంది. మొత్తం 34 మందితో టీడీపీ ఈ జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
జనసేన-బీజేపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
Chandrababu Naidu: జనసేన, బీజేపీ ఏయే స్థానాల్లో పోటీ చేయాలో కూడా వారికి స్పష్టత ఉందని చెప్పారు.
అసైన్డ్ భూముల కుంభకోణంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సీఐడీ.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేలా.. సీట్ల సర్దుబాటు జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తూ భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు జరిగాయి.