Home » Chandrababu Naidu
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యాటన ఖరారు అయింది. ఈ నెల 17న జరుగబోయే ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్తో పాటు మోదీ ఒకేవేదికపై కనిపించనున్నారు.
టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.
చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసినట్లు ఛార్జ్ షీటులో పొందుపరిచింది సీఐడీ. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు నిర్ధారించింది.
సీట్ల సర్దుబాటు, రాజకీయ వ్యూహం, 17న తొలి బహిరంగ సభ నిర్వహణ పై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విశాఖ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్న బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. కొన్ని అసెంబ్లీ సీట్ల విషయంలోనూ చర్చ నడుస్తోంది.
గన్నితోనే ఉంగుటూరు అనే నినాదంతో వెయ్యి కార్లలో మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తెలుగు తమ్ముళ్లు ర్యాలీగా వెళ్లారు.
Ambati Rambabu : జనసేనాని పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ట్విట్టర్ (X) వేదికగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇలా మూడు పార్టీల మధ్య అవగాహన కుదరడంతో చంద్రబాబు, పవన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లు చెబుతున్నారు.
పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీ-జనసేనకు ఇస్తున్నామని చెప్పారు చంద్రబాబు.
Lok Sabha Elections 2024: నరేంద్ర మోదీ గత 10 సంవత్సరాలుగా దేశాభివృద్ధి ప్రగతి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని తెలిపారు.