Home » Chandrababu Naidu
48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. నోటీసులపై స్పందించకుంటే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామన్నారు.
కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం దానిపైనే చేస్తాను.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 60శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని, రెండు మూడు రోజుల్లో 100శాతం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
కోర్టు పరిధిలోఉన్న అంశాలపై వైఎస్ షర్మిల, సునీతా మాట్లాడుతున్నారు. జగన్ వ్యక్తిత్వంను దెబ్బతీసే వారిపై అవసరం అయితే కోర్టులను ఆశ్రయిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఒక సామాజికవర్గం అధికారులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇంత త్వరగా విఫలమైన ప్రభుత్వం ఇదే. రాజకీయమే పరమావధిగా రేవంత్ వ్యవహరిస్తున్నారు.
ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ కు కారణమైన వాలంటీర్ వ్యవస్థ వల్ల రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాలు ఏంటి?
మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని ఆయన వాపోయారు.
పెన్షన్ పంపిణీని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. పేదలకు మేలు చేసేందుకే సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్నినాని తెలిపారు.
Vykuntam Prabhakar Chowdary : అనంతపురం టీడీపీలో అసమ్మతి రగులుతూనే ఉంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. దగ్గుపాటి ప్రసాద్ కు సహకరించేదే లేదన్నారు. కార్యకర్తలు ఓకే అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్�
వచ్చే ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అజెండాగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరి వాదనను నమ్ముతారనేది ఎన్నికల్లోనే తేలనుంది.