Home » Chandrababu Naidu
ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడ సింగ్ నగర్ లోని గంగానమ్మ గుడి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.
హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
హింస, కుట్రలు, కుతంత్రాలను మాత్రమే నమ్ముకుని పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారని మరోసారి నిరూపణ అయ్యింది.
బాబు టార్గెట్ పెట్టుకున్న లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తారా? లేక గత రెండు ఎన్నికల్లోనూ గట్టి పోటీనిచ్చిన వైసీపీ ఈ సారి మరింత పట్టుబిగిస్తుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
దాదాపు అభ్యర్థులంతా ఫైనల్ అవగా, కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న 30 స్థానాల్లో బిగ్ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది.
వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అసంతృప్త నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
పెందుర్తిలో అవమానించి.. మాడుగులలో అవకాశంపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆసక్తి చూపడం లేదని సమాచారం.
Posani Krishna Murali: రాష్ట్రానికి పురందేశ్వరి లేడీ విలన్లా తయారయ్యారని అన్నారు.
హిందూపురం నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. కొన్ని రోజులుగా..
చంద్రబాబుకు వైసీపీ లీడర్ల కౌంటర్