ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుని కలిశారు. హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చిన రజినీకాంత్ ను సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. ఇరువురు ఒకరినొకరు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పలు అంశ
ఏపీలో అధికార విపక్షాల మధ్య పోరు ఉధృతమైంది. వైసీపీని టార్గెట్ చేసేందుకు టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాత్రం చంద్రబాబు, పవన్ ఇంకా క్లారిటీ ఇవ్వల
ముందస్తు ఎన్నికలపై మరోసారి ప్రస్తావించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పల్నాడులో పర్యటిస్తున్న చంద్రబాబు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అన్నారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా ముందస్తుకు సీఎం జగన్ రంగం సిద్ధం చేసుకున్నారనే తరహాలో..
అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, అందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యం. అందుకే పవన్ కల్యాణ్ కి కూడా విజ్ఞప్తి చేస్తున్నా... అందరం కలుద్దాం.... కలిసి ప్రజాస్వామ్యం కోసం పోరాడదాం.
పోలీసులే శాంతి భద్రతల సమస్య సృష్టించి, విశాఖ నుంచి పవన్ ను ఉన్నపళంగా వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పవన్ ఈ రాష్ట్రం పౌరుడు కాదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు, పవన్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. భేటీలో వారు ఏం మాట్లాడుకున్నారు? ఏయే అంశాలపై చర్చించారు? పొత్తుల గురించి ప్రస్తావన వచ్చిందా? అనేది ఆసక్తికరంగా మారింది.