Home » Chandrababu
అంబటిరాయుడుపై చంద్రబాబు సెటైర్లు
వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులను కాపాడుకోలేక పోయాం. పాలనలో జరుగుతున్న తప్పిదాలను సీఎం జగన్ కు చెప్పడానికి అవకాశం రాలేదు. జగన్ తో మనస్సు విప్పి మాట్లాడే అవకాశం రాలేదని సి. రామచంద్రయ్య అన్నారు.
కాకినాడ సభలో జగన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూనే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి ప్రస్తావించారు.
ఇటీవల పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంలో పేదలకు నిర్మిస్తున్న ఇండ్లలో అవినీతి జరిగిందని, విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై కాకినాడ సభలో సీఎం జగన్ ప్రస్తావించారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో రేపటి నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటనలు చేయనున్నారు.
అక్రమ అరెస్టులపై కాదు.. అంగన్ వాడీ సమస్యలపై దృష్టిపెట్టండి అంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
పవన్, లోకేశ్, చంద్రబాబు ఇప్పుడు గంటలు మోగిస్తూ యుద్ధభేరి మెదలెట్టినా జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని కొడాలి నాని అన్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పీఎం నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
యువగళం పాదయాత్ర నిర్వహించని ప్రాంతాల్లో 20 రోజులపాటు లోకేష్ పర్యటించనున్నారని వెల్లడించారు. అందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేశామని తెలిపారు.
లోకేశ్ పాదయాత్ర విజయోత్సవ సభలో బాబు, పవన్ కీలక ప్రకటన చేసే ఛాన్స్