Home » Chandrababu
మీరు, నేను ఇక్కడే చావాలె..మీ పిల్లలు ఇక్కడే చావాలె. మీరు కూడా ఆలోచించాలి..మంచి పద్ధతి కాదు..అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పోలీసులకు చెప్పారు. 2020, జనవరి 12వ తేదీ ఆదివారం నరసరావుపేటకు బాబు వచ్చారు. గుంటూరు బై పాస్ రోడ్డులో బైక్ ర్యాలీని పోలీసులు �
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ నందమూరి బాలకృష్ణతో పార్టీ మారిపోతారిని అన్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, నారా లోకేష్లు మాత్రమే ఆ పార్టీలో మిగులుతారని అన్
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. నేడు నరసరావుపేటలో చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు.
అమరావతి రాజధాని కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధానే ముద్దు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ మద్దతు
అమరావతిపై మరో మాట లేదంటోంది టీడీపీ. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటోంది. బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చింది. రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ
కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను జైలులో వేయాలన్నారు.
ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏమైనా వైసీపీ వాళ్ల బాబు
అమరావతి పెయిడ్ ఆర్టిస్ట్స్ వ్యవహారంపై టాలీవుడ్లోని వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కమెడియన్ పృథ్వీ రాజ్ పై పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో
హైపవర్ కమిటీ సమావేశంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలనేదానిపై చర్చించామని మంత్రి పేర్ని నాని తెలిపారు. నిజమైన రైతులకు న్యాయం ఎలా చేయాలన్నదానిపై చర్చించామని తెలిపారు.
చంద్రబాబు తన స్వార్థం కోసమే రాజధాని పేరుతో అమరావతిలో రాద్ధాంతం చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టి వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అమ్మఒడి సభలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబ