Home » Chandrayaan 3
Narendra Modi: మనం సాధించాం.. చంద్రుడిపై భారత్
జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. వందలాది మంది ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఇందులో ఉంది.
చంద్రయాన్ విజయం నవభారత జయధ్వానం అని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్షణాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానని..
చంద్రయాన్-3 మిషన్లో గద్వాల యువకుడు
చంద్రుడు పై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈక్రమంలోనే సినీ స్టార్స్ కూడా సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా నిలిచింది. భారత్ సత్తా అంటే ఇది..
విక్రమ్ ల్యాండర్(3 పేలోడ్స్), రోవర్ (2 పేలోడ్స్) నుంచి రానున్న సమాచారాన్ని ఇస్రో విశ్లేషిస్తుంది. ఒక్కో పేలోడ్ ఒక్కో సమాచారానికి..
ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడిపై ప్రయోగాల్లో ఇక మనదే ఆధిపత్యం.
ఆకాశం నుంచి జాబిల్లి దిగివచ్చి ఈ నేలమీది చందమామకు ఓ మాట చెప్పాలని ఫ్యాన్స్ వేడుకుంటున్నారు.
ఆ 17 నిమిషాలు ఎందుకు కీలకం?