Home » CHANDRAYAN-3
జాబిలికి కాసింత దూరంలోనే అది కుప్పకూలిపోయిందని రష్యా దేశ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ ప్రకటించింది.
అపోలో మిషన్స్ ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు, మట్టిని తీసుకురాగలిగామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ మట్టిలోని రసాయన సమ్మేళనాలు, ఐసోటోప్ లకు భూమిపై లభించే వాటికి సారూప్యతలు ఉన్నాయని తేల్చారు.
2022లో చంద్రయాన్ 3 ప్రయోగం
2020లో భారత్ మూడవ మూన్ మిషన్ ను లాంఛ్ చేయబోతుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. కేవలం ల్యాండర్, రోవర్తో చంద్రయాన్ -3 చంద్రునిపై మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్కు ప్రయత్నిస్తుందని మంగళవారం(డిసెంబర్-31,2019)మంత్రి తెలిపారు. 2020లో ల్యాండర్,రోవర్ మిషన�