-
Home » Char Dham yatra
Char Dham yatra
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్రలో భక్తుల ఇక్కట్లు!
May 11, 2024 / 10:35 PM ISTChar Dham Yatra : ఎత్తైన శిఖరాలలో మంచు కురుస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు భారీ వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈరోజు బద్రీనాథ్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.
Badrinath Dham open : తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం .. 15 క్వింటాళ్ల బంతిపూలతో అలంకరణ చూసి పరవశించిపోయిన భక్తులు
April 27, 2023 / 01:34 PM ISTఛార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయంలో ఈరోజునుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7.10 నిమిషాలకు ఆలయం తెరుచుకోవటంతో అప్పటికే స్వామి దర్శనానికి వేచి ఉన్న భక్తులు బద్రీనాథుడ్ని దర్శించుకున్నారు. బంతిపూలతో అలంకరించిన బద్రీనాథ్…
Chardham yatra 2023 : చార్ధామ్ యాత్రకు సర్వం సిద్ధం
April 22, 2023 / 12:46 AM ISTChardham yatra 2023 : చార్ధామ్ యాత్రకు సర్వం సిద్ధం
Char Dham Yatra : ఏప్రిల్ 25 నుంచి చార్ ధామ్ యాత్ర.. కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాల దర్శనం
February 19, 2023 / 08:30 AM ISTఏప్రిల్ 25 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న తెరవనున్నారు.
CharDham Yatra: ఛార్ధామ్ యాత్ర పూర్తి చేసిన 19 లక్షల మంది
June 12, 2022 / 03:00 PM ISTకోవిడ్ కారణంగా రెండేళ్లుగా సాగని యాత్ర ఈ ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. గత నెల 3న ఛార్ధామ్ యాత్ర మొదలైంది. యాత్ర సందర్భంగా 91 మందికిపైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రి, గంగోత్రి,…
Char Dham Yatra 2022: ఒక్క నెలలో చార్ధామ్ పుణ్యక్షేత్రాలను ఎంత మంది దర్శించుకున్నారో తెలుసా..
June 10, 2022 / 09:08 AM ISTపవిత్ర ఆధ్యాత్మిక శిఖరాలుగా హిమాలయ పర్వతాల్లో వెలిసిన ‘చార్ధామ్’ను చేరుకోవడం ఆధ్యాత్మిక సాహసంగానే చెప్పవచ్చు. ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా భక్తజనులు భక్తిశ్రద్ధలతో ఈ దైవికధామ్లను దర్శించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రయాణం సాగిస్తారు.…
Char Dham Yatra: ఒక్క నెలలో 14 లక్షల మంది దర్శనం: చార్ ధామ్ యాత్రలో రికార్డు స్థాయిలో భక్తులు
June 5, 2022 / 08:47 AM ISTకేవలం నెల రోజుల్లోనే 14 లక్షల మందికి పైగా భక్తులు ఈ యాత్రకు వచ్చినట్లు ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ అధికారులు వెల్లడించారు.
Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర మొదటి నెలలోనే 125 మంది భక్తులు మృతి: కొత్త మార్గదర్శకాలు జారీచేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
June 3, 2022 / 10:55 AM ISTయాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే 125 మంది భక్తులు మృతి చెందారు. సాధారణ యాత్ర సమయం (మే - అక్టోబర్)లో సంభవించే మరణాల సరాసరి (100 మరణాలు) కంటే ఇది 100 శాతం ఎక్కువని…
Char Dham Yatra: 25 రోజుల్లో 99 మంది చార్ధామ్ యాత్రికులు మృతి.. ఎందుకిలా జరుగుతుందంటే..
May 29, 2022 / 04:45 PM ISTచార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంటుంది. యాత్రికులు అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నారు. యాత్రలో భాగంగా 25రోజుల్లో 99 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. శనివారం యాత్రలో మరో ఎనిమిది…
Kedarnath: కేదార్నాథ్లో పేరుకుపోతున్న చెత్త.. మోదీ ఏమన్నారంటే
May 29, 2022 / 12:51 PM ISTఛార్ధామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్లో చెత్త పేరుకుపోతుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్రమైన యాత్రా స్థలంలో అలాంటి చెత్త ఉండటం సరికాదన్నారు. ఈ నెల ‘మన్ కీ బాత్’లో భాగంగా…