Chardham Yatra

    Chardham Yatra: ఛార్‌ధామ్ యాత్ర ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదు

    July 18, 2021 / 08:05 AM IST

    ఛార్‌ధామ్ యాత్ర లైవ్ టెలికాస్ట్ చేయడం కుదరదని తేల్చి చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం. బద్రీనాథ్, కేదర్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లోని గర్భగుడిలో జరిపే పూజలను ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు.

10TV Telugu News