అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయని భావించిన రాందేవ్.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, జరుగుతున్న వాస్తవం చెబుతన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ‘‘కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని ఇస్లాం స్టేట్గా మారుస్తామని మాట్లాడుతుంటారు. కొందరు వ్యక్
తాము హిందువులను పెళ్లి చేసుకుని సామాజిక స్థాయిని పెంచడానికి ప్రయత్నిస్తే.. వారు మాత్రం తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. వాస్తవానికి ముఘల్ రాజుల ముందు గులాము చేసిన వారే నేడు తమను బెదిరిస్తున్నారని అలీ అన్నారు. ‘‘832 ఏళ్లు మేము మిమ�
లండన్ లో ఊబర్ 15 నిమిషాల ప్రయాణానికి రూ.32 లక్షలు చార్జ్ చేసింది. ఓ వ్యక్తి ఇంటి నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోపు ఉన్న పబ్కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. పబ్లో ఫ్రెండ్తో డ్రింక్ తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే లేచేసరికి త
వెంటనే బాధితుడు సౌత్ వెస్ట్ న్యూస్ వారిని సంప్రదించి వారికి విషయం చెప్పాడు. గతంలో తాను చాలా సార్లు ఉబర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నానని, అయితే ఎప్పుడూ 11 నుంచి 12 డాలర్లు మాత్రమే చార్జ్ చేసే వారని, ఇప్పుడు అమాంతంగా ఇలా చేశారని పేర్కొన్నాడ
CBI Says Hathras Victim Was Gang-Raped, Killed దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ లో దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు యువకులపై శుక్రవారం(డిసెంబర్-18,2020)సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. బాధ�
ఉత్తరాఖండ్ కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే తనపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, తన బిడ్డకు ఆయనే తండ్రి అంటూ ఓ మహిళ ఆరోపణలు గుప్పిస్తోంది. వెంటనే డీఎన్ఏ టెస్టు చేయించాలని కోరుతోంది. ఈ ఆరోపణలను ఎమ్మెల్యే భార్య కొట్టిపారేస్తోంది. బ్లాక్ మ
హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో తనిఖీల కోసం వెళ్లిన విద్యాశాఖ అధికారిని యాజమాన్యం అడ్డుకుంది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేసేందుకు డీఇఓతో సహా పలువురు అధికారులు జెపియస�
యస్ బ్యాంకు సంక్షోభంకి సంబంధించి ఆ బ్యాంకు వ్యవస్థాపకుడైన రాణా కపూర్ను నిందితుడిగా పేర్కొంటూ ఆదివారం సీబీఐ చార్జ్ షీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసులో సీబీఐ సోమవారం(మార్చి-9,2020)రాణాకపూర్ భార్య, కూతురు పేర్లను కూడా చేర్చింది. యస
సీఏఏ వ్యతిరేక సభలో విద్వేష వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి-15,2020న కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గిలో
ఓ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠి,ఆయన ఆరుగురు కుటుంబసభ్యులపై ఇవాళ(ఫిబ్రవరి-19,2020) బదోహి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. బదోహీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ�