Home » Chattisgarh Encounter
ఛత్తీస్గఢ్లో మరోసారి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం 6గంటల సమయంలో కాటే కల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని
ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
ప్రజల మౌలిక సమస్యలను తీర్చలేనప్పుడే ఉద్యమాలు పుట్టుకొస్తాయని పౌరహక్కుల నేత, ప్రోఫెసర్ హరగోపాల్ అన్నారు.
ప్రశ్నించే గొంతుకు ప్రభుత్వం స్పందించినప్పుడే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందని మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తాపార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ సమయంలో మావోయిస్టులకు చిక్కిన రాకేశ్వర్ సింగ్.. తమ అధీనంలో సురక్షితంగా ఉన్నట్లు ఫొటోలు విడుదల చేశారు. ఐదు రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్నారు రాకేశ్వర్సింగ్.