ఒకప్పుడు సినిమాల్లో నటించి 'నువ్వే కావాలి' లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న సాయి కిరణ్ ఇప్పుడు సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అంటూ వెండితెర, ఇటు బుల్లితెర...........
సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ చాలామందిని చీట్ చేశాడు, నన్ను అలాగే చీట్ చేశాడని అతనికి డబ్బులు ఇచ్చిన ఫైనాన్షియర్ శరణ్ అన్నాడు.
మీడియా సమావేశంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ''శ్రవణ్ ఉద్దేశ్యం నన్ను బాడ్ చెయ్యడమే. కొంత మంది అతని వెనుక ఉండి చేయిస్తున్నారు. శ్రవణ్ ని వదిలేది లేదు. అతని మీద పరువు....
శిల్ప బ్యాంక్ లాకర్లపై ఫోకస్ చేశారు. కోకాపేట్లోని యాక్సిస్ బ్యాంక్లో శిల్పకు లాకర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.శిల్పను అక్కడికి తీసుకు వెళ్లారు. ఆమె సమక్షంలో బ్యాంక్ లాకర్
1983 నాటి ఇండియా తొలి క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం 83. స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనె నటించిన ఈ మూవీని కబీర్ ఖాన్ తెరకెక్కించాడు.
పలువురు సెలబ్రిటీలను కిట్టీ పార్టీ పేరుతో ఆహ్వానించి వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిన శిల్పా చౌదరి రెండో రోజు పోలీసు కస్టడీ ముగిసింది. ఈరోజు జరిగిన విచారణలో రాధికా రెడ
రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలు రోజుకో వివాదంలో కూరుకుపోతున్నారు. ఇప్పట్లో ఈ వివాదాల నుంచి బయటపడేలా లేరు. తాజాగా ఈ జంటపై ఓ వ్యక్తి 1.51 కోట్ల చీటింగ్ కేసు పెట్టాడు. ముంబై, బాంద్రా
మంత్రాలకు చింతకాయలు రాలవని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ, ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా..
కేరళ రాష్ట్రమంటే దేశంలోనే అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం. అందులో కూడా అలప్పుజ అంటే మరింత ప్రాధాన్యత గల నగరం. అలాంటి జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఓ మహిళ లైబ్రేరియన్ గా ఎన్నికయింది. కానీ, తీరా చూస్తే ఆమెకి అసలు లాయర్ డిగ్రీ కూడా లేదు.
ఫేసుబుక్ ద్వారా పెళ్లికాని యువకులనే టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న భార్యా భర్తలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.