Home » cheating
సాఫ్ట్వేర్ ఉద్యోగాల మీద ఉన్న క్రేజ్ తో ఒక ఐటీ సంస్ధ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ మాదాపూర్ లో చోటు చేసుకుంది. దీంతో సుమారు 800 మంది ఉద్యోగులు మోసపోయినట్లు తెలుస్తోంది.
ఫేస్ బుక్ లో ఉన్న ఓ ప్రకటన చూసి లోన్ కోసం ఫోన్ చేయడంతో 4 లక్షలు ఇస్తామని రాజేశ్వరిని సైబర్ మోసగాడు నమ్మించాడు. ఫొటో, ఆధార్ కార్డు పంపడంతో పాటు జీఎస్టీ కింద 40,000 చెల్లించాలని సైబర్ నేరగాడు సూచించాడు.
ప్రజలకు క్రికెట్ అంటే యమ క్రేజ్. దానిమీది ఉన్నఇంట్రెస్ట్ తో ఆఫీసుకు సెలవు పెట్టుకుని కూడా మ్యాచ్ చూసే అభిమానులు ఉన్నారు. క్రికెట్ మీద బెట్టింగ్ కట్టే వాళ్లు ఉన్నారు.
శ్రీవారి అభిషేకం టిక్కెట్లు ఇస్తానని చెప్పి, భక్తుల దగ్గరి నుంచి రూ.4.5 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు శరవణ అనే దళారి. నల్గొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన భక్తులకు అభిషేకం టిక్కెట్లు ఇస్తానని శరవణ నమ్మించాడు.
మోసం చేసి వివాహం చేసుకున్న భర్త నుంచి విడిపోవాలనుకున్న భార్యను, భర్త కిరాతకంగా పొడిచిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులుఅరెస్టు చేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్న కొడుకు పొన్నాల భాస్కర్, మరోక వ్యక్తిని అరెస్ట్ చేసినట
మగవారి బలహీనతలను ఆసరాగా చేసుకున్న కొందరు మోసగాళ్లు బరి తెగిస్తున్నారు. చిత్తూరుకు చెందిన మానస అనే యువతి ‘అల్లరిపిల్ల’ పేరుతో ఫేస్బుక్లో ఒక ఎకౌంట్ క్రియేట్ చేసింది. మగవారికి ఫ్రె
రోజు వారీ కూలీ చేసుకునే వారి వద్ద చీటీలు వేసి వారి డబ్బులతో ఉడాయించిన మహిళ ఉదంతం విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని సాలూరులో చిట్లు వీధిలో నివసించే మానాపురం అరుణ, ఆమె కూత
సైబర్ మోసాల్లో పోగొట్టుకున్న డబ్బు తిరిగిరాదనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆర్థిక మోసాలు రాను రాను పెరిగిపోతున్నాయి. నమ్మి డబ్బిస్తే నట్టేట ముంచుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఇటువంటి ఘటన నగరంలో జరిగింది.