Home » cheating
చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు గ్రామాలే టార్గెట్గా మోసాలకు దిగుతోంది ఓ ముఠా.
సోషల్ మీడియా పరిచయాలతో మోసపోయిన మరో యువతి గాధ విశాఖపట్నంలో వెలుగు చూసింది.
టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన దంపతులు ఒక వ్యక్తి వద్ద నుంచి రూ.44 లక్షలు వసూలు చేసారు. తిరిగి చెల్లించమనే సరికి మాయమాటలు చెప్పటం ప్రారంభించారు.
మ్యాట్రిమోని సైట్లలో ఘరానా మోసాలు జరుగుతున్నాయి. కొందరు కేటుగాళ్లు నకిలీ ప్రొఫైల్స్ అప్లోడ్ చేసి.. పెళ్లి పేరుతో చీట్ చేస్తున్నారు. లక్షలు దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో అ
ఇండియన్ వర్షన్లో రిలీజ్ అయిన పబ్జీ మొబైల్.. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా దాదాపు 3లక్షల 36వేల మంది ప్లేయర్లను బ్యాన్ చేసింది. డెవలపర్ క్రాఫ్టన్.. గేమ్స్ అఫీషియల్ వెబ్సైట్ లో జులై 30న, ఆగష్టు 5న జరిపిన డెవలప్మెంట్ వివరాలిలా ఉన్నాయి.
వన మూలికల ఫార్ములా చెబితే రూ.5 కోట్లు ఇస్తానని లేడీ ఆయుర్వేద డాక్టర్ ని నమ్మించిన నైజీరియన్ ఆమె నుంచి రూ.41 లక్షలు దోపిడీ చేశాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించటంతో అన్ని ఆధారాలతో సహా నైజీరియన్ ను హైదరాబాద్ పోలీసులు
వ్యాక్సిన్ల పేరుతో నిర్మాత సురేష్ బాబు మేనేజర్ కు లక్ష రూపాయలు టోకరా వేశాడు ఆన్ లైన్ కేటుగాడు. బల్క్ లో వ్యాక్సిన్లు సరఫరా చేస్తానని చెప్పి ఆన్ లైన్ లో లక్ష రూపాయలు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు.
ఈ-కామర్స్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ కామర్స్ వేదికల ద్వారా వస్తువులు, సేవల మిస్ సెల్లింగ్, మోసపూరిత ఫ్లాష్ సేల్స్ పై
విశాఖ జిల్లా పెందుర్తిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వంట నూనె వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామంటూ వ్యాపారి రాధాక్రిష్ణ భారీ మోసానికి పాల్పడ్డాడు.
విశాఖ ఎక్సైజ్ స్కామ్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు దుర్వినియోగంపై విచారణ జరిపి..