Home » cheating
ప్రేమ పేరుతో యువకులను మోసం చేస్తూ వారి వద్దనుంచి డబ్బులు కాజేస్తున్న మాయలేడి ఉదంతం విజయవాడలో వెలుగు చూసింది.
ఆన్ లైన్ లో ఏవైనా కాంటాక్ట్ నెంబర్లు వెతికే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ లో
సైబర్ క్రిమిన్సల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలు చెప్పి అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ ఫ్రాడ్స్ గురించి పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నా, చైతన్యం కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త తరహాలో అమాయకులను దోచుకుంటున్నారు. ఇప్పుడు జియో కస్టమర్ల మీద పడ్డారు. జియో లక్కీ లాటరీ పేరుతో అమాయకులను దగా చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఓ విద్యార్
కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడి నుంచి రూ.14లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. మోసపోయానని గ్రహించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ యువకుడు.
పెళ్లి చేసుకుంటానని, సొంత వ్యాపారం చేద్దామని యువతితో సహజీవనం చేసి ఆమె వద్ద రూ.37 లక్షలు తీసుకుని మోసం చేసిన యువకుడిని కూకట్ పల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
సోషల్ మీడియాలో పరిచయం..అనంతరం కాలంలో జరిగే మోసాలు... రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా పూణేలో ఒక 60 ఏళ్ల వృధ్దురాలు సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి చేతిలో రూ. 3.9 కోట్లు మోస పోయిన ఘటన వెలుగు చూసింది.
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా సమాజంలో మనీ మోసాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో ఓ మహిళ చిట్టీల పేరుతో రూ.4.5 కోట్ల తీసుకుని పరారయ్యింది. దీంతో 70 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Young Woman Suicide : హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. 20ఏళ్లకే ఓ యువతికి నూరేళ్లు నిండాయి. తెలిసీ తెలియని వయసులో వేసిన తప్పటడుగులు ఆమె పాలిట మృత్యువు అయ్యాయి. సోషల్ మీడియా అనే మాయా ప్రపంచంలో చిక్కి.. ప్రేమ, పెళ్లి పేరుతో ప్రియుడు చేసిన నయ వంచన తట్టుకోలే
మహిళలకు మాయమాటలు చెప్పి వారితో పరిచయాలు పెంచుకుని వారికి మత్తు బిళ్లలు ఇచ్చి వారివద్ద నగలు,నగదు తీసుకుని పరారయ్యే చంద్రబాబు అనేవ్యక్తిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.