Home » cheating
ముందు ఫేస్ బుక్ లో పరిచయం అవుతారు. ఆ తర్వాత క్లోజ్ గా మూవ్ అవుతారు. ఆ పై వాట్సాప్ కాల్ చేస్తారు. అందులో నూడ్ గా కనిపిస్తారు. నూడ్ గా కనిపించేలా కవ్విస్తారు. పొరపాటున.. దుస్తులు విప్పి మీది కానీ చూపించారో.. ఇక అంతే.. అడ్డంగా బుక్కైపోతారు.
Telugu young girl cheating 18 men by the name of marriage : సమాజంలో మగవాళ్లకు పెళ్లిజరగటం ఆలస్యం అవటాన్ని, అవకాశంగా తీసుకుని ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుని, వారి వద్ద నగలు, నగదు కాజేసి మోసం చేస్తున్న తెలుగు యువతితోపాటు మరో ఐదుగురిని రాజస్ధాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష�
శాస్త్రాలు చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడ్డట్టు తన జాతకం తాను తెలుసుకోలేక రూ. 25 లక్షల రూపాయలు మోసపోయిన జ్యోతిష్యుడు ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది.
తిరుపతిలో అత్యాధునిక వసతులతో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని 300 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు ముంబైకి చెందిన ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చిందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేస�
ఏపీలో మరో బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఘరానా మోసం చేసింది. నిరుపేదలను నిలువునా దోచుకుంది. కృష్ణా జిల్లా నూజివీడులో ప్రైవేట్ బ్యాంక్(amaravathi capital cooperative society bank) క్లోజ్ అయ్యింది. కూలీ నాలి చేస్తూ పేదలు పైసా పైసా జమ చేసిన డబ్బుని బ్యాంకు ప్రతినిధులు కాజేశ�
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో రీతిలో ఫ్రాడ్ కి పాల్పడుతున్నారు. కేవైసీ పేరుతో ఎంతోమందిని చీట్ చేశారు. తాజాగా సైబర్ నేరగాళ్ల కన్ను క్�
సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. దేవతామూర్తుల బొమ్మలతో కూడిన కరెన్సీ నాణేలను భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేస్తానంటూ ఎర వేసిన సైబర్ నేరగాడు ఓ వ్యక్తి నుంచి రూ.39 వేలు వసూలు చేశాడు.
astrologer atchireddy collect Rs.25 lakhs for anchor post : ఇంట్లో వాస్తుదోషాలు ఉన్నాయి వాటిని పోగోట్టటానికి నాలుగున్నర లక్షలు ఖర్చవుతుందని డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో విజయవాడకు చెందిన సిధ్దాంతి కే. అచ్చిరెడ్డిని నల్గోండ పోలీసులు అరెస్ట్ చేశారు. తీగలాగితే డొంకంతా కది
hyderabad police arrest shruti: హైదరాబాద్ పోలీసుల కిలాడీ లేడిని అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో ఆమె ఘరానా మోసం చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11కోట్ల రూపాయలు కాజేసింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. పెళ్లి పేరుతో ఘరానా మోసం: బాచుపల్లి పోలీస్ స్టేషన�
Fake DSP stole Rs 5 lakh from a farmer : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఘరానా మోసం జరిగింది. పోలీసుల హెల్ప్ తీసుకుని మరీ వల్లూరి కుమార్ అనే రైతును బురడీకొట్టించిన సంఘటన సంచలనంగా మారింది. గత నెల 29న సామర్లకోటలో పందాన్ని గెలుస్తాయన్న కోపంతో ఓ రైతుకు చెందిన నాలుగు ఎ