-
Home » cheating
cheating
శ్రీకాకుళం జిల్లాలో భారీ సైబర్ మోసం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నుంచి రూ.కోటి కొట్టేశారు.. మోసం జరిగిందిలా
కాశీబుగ్గలోని రోటరీ నగర్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దువ్వాడ షణ్ముఖరావుకు మార్చి నెలలో ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది.
సూసైడ్ అటెంప్ట్ చేశాను.. ఇండస్ట్రీ వాళ్ళే.. 22 లక్షలు మోసం చేసి..
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా సింగ్ తనకు జరిగిన ఓ మోసం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. (Geeta Singh)
హైదరాబాద్ లో రూ.500 కోట్ల స్కాం.. మొత్తం సాగిందిలా.. బయటపడిందిలా..
మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు.
డబ్బున్న వృద్ధులే టార్గెట్.. పెళ్లి పేరుతో ఘరానా మోసం.. మహా నగరంలో మాయలేడీలు..
పెళ్లి షాపింగ్ పేరుతో 2 లక్షలు కాజేశారు ఆ ఇద్దరు మహిళలు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
గాడిద పాల వ్యాపారం పేరుతో ఘరానా మోసం.. రైతుల నుంచి రూ.100 కోట్లు వసూలు..
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తమకు చావే శరణ్యం అని బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు.
పెళ్లికాని వారిని ట్రాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు
సమాజంలో రకరకాల మోసాలకు మోసగాళ్లు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు.
భారీ లాభాల పేరుతో ఘరానా మోసం.. రూ.6 కోట్లతో పరార్..
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేయగా.. అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ హైదరాబాద్లో ఘరానా మోసం, రూ.700 కోట్లతో పరార్..!
తమ బిజినెస్ ను ప్రమోట్ చేసుకుందుకు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లను వాడుకున్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు వారితో ప్రమోషన్లు కూడా ఇప్పించారు.
బీ కేర్ ఫుల్.. దొంగ బాబాలు వస్తున్నారు, మాయ మాటలతో సర్వం దోచేస్తారు..
అమాయకులే టార్గెట్ గా బురిడీ కొట్టిస్తూ పబ్బం గడుపుకునే దొంగబాబాలు జనాలకు చిక్కారు. డబ్బులు, నగలు లూటీ చేయబోయి ప్రజల చేతిలో తన్నులు తిన్నారు.
మాజీ ఎమ్మెల్యేని మోసం చేసిన కేటుగాళ్లు, అలా నమ్మించి 48లక్షలు కొట్టేశారు..
డబ్బు మొత్తం ఆన్ లైన్ లోనే ట్రాన్సఫర్ చేశారాయన. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.