Home » cheating
మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు.
పెళ్లి షాపింగ్ పేరుతో 2 లక్షలు కాజేశారు ఆ ఇద్దరు మహిళలు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తమకు చావే శరణ్యం అని బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు.
సమాజంలో రకరకాల మోసాలకు మోసగాళ్లు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేయగా.. అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
తమ బిజినెస్ ను ప్రమోట్ చేసుకుందుకు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లను వాడుకున్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు వారితో ప్రమోషన్లు కూడా ఇప్పించారు.
అమాయకులే టార్గెట్ గా బురిడీ కొట్టిస్తూ పబ్బం గడుపుకునే దొంగబాబాలు జనాలకు చిక్కారు. డబ్బులు, నగలు లూటీ చేయబోయి ప్రజల చేతిలో తన్నులు తిన్నారు.
డబ్బు మొత్తం ఆన్ లైన్ లోనే ట్రాన్సఫర్ చేశారాయన. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సంధ్య బండారాన్ని తిరువూరుకు చెందిన ఓ యువకుడు బయటపెట్టాడు.
ఫుట్బాల్ ప్రపంచకప్ 2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్లో భారత జట్టు మూడో రౌండ్కు అర్హత సాధించలేకపోయింది.