Home » cheetahs
చిరుతల వరుస దాడులతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. తిరుమల భక్తులు బెంబేలెత్తిపోతున్నారు.
తాజాగా మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తరలించారు. వీటిని కునో పార్కులో వదిలారు. వీటికోసం పది క్వారంటైన్ ఎన్ క్లోజర్లను సిద్ధం చేశారు. ఇవి నెల రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి అబ్జర్వు చేస్తారు. అనంతరం వీటిని అడవిలోకి వదిలేస్తారు.
దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాల్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18, శనివారం దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాల్ని తీసుకొస్తారు. మిలిటరీ విమానమైన బోయింగ్ సీ17 విమానంలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ నుంచి చీతాల్ని గ్వాలియర్
దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలు ఈనెలాఖరు నాటికి భారతదేశంలో అడుగుపెట్టేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్ - దక్షిణాఫ్రికా దేశాల మధ్య జనవరి 26న ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో అడుగుపెట్టే చిరుతలకోసం కునో నేషనల్ పార్కులో పది ఎ�
దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వందకుపైగా చిరుతలను రప్పించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. దేశంలో చిరుతల సంఖ్యను పెంచేందుకు రాబోయే ఎనిమిది నుంచి పదేళ్లలో ప్రతీ సంవత్సరానికి 12 చిరుతల చొప్పున దేశానికి రప్పించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు కొత్తగా మరో 12 చిరుతలను తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి చివరినాటికి దక్షిణాఫ్రికా నుంచి భారత్కు చిరుతలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
చీతాల వేట మొదలైంది. గత సెప్టెంబర్లో దేశంలోకి అడుగుపెట్టిన చీతాలు ఇప్పుడు తొలిసారిగా తమ వేట పూర్తి చేశాయి. ఆదివారం రాత్రి ఒక జింకను వేటాడినట్లు అధికారులు తెలిపారు.
MyGov పోర్టల్లో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు పేర్ల స్వీకరణ ప్రక్రియ సాగింది. పోర్టల్ లో నమోదు చేయబడిన డేటా ప్రకారం.. దేశ వ్యాప్తంగా 11,565 మంది తమకు తోచిన పేర్లను సూచించారు. అదే సమయంలో చిరుత ప్రాజెక్టు కోసం 18వేల 221 మంది పేర్లను సూచించారు.
గర్భం దాల్చిన చీతా..
ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశం నుంచి భారత్ కు తీసుకొచ్చిన చీతాలకు కుక్కలు రక్షణ ఇవ్వనున్నాయి.దీని కోసం జర్మన్ షెఫర్డ్ జీతి శునకాలకు డాగ్ స్వాడ్ ట్రైనింగ్ ఇస్తోంది.