Chennai Private hospital

    తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూత

    September 16, 2020 / 06:56 PM IST

    తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దుర్గా ప్రసాద్ తుదిశ్వాస విడిచారు. 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికైన బల్లి దుర్గా ప్రసాద్.. 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. 1994లో చంద్రబాబు కేబినెట్ లో దుర్గా ప్

10TV Telugu News