Home » chennai super kings
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అమాంతం పైకి లేపేస్తున్నాడు ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. మే7 మంగళవారం ముగిసిన మ్యాచ్లో ధోనీతో పాటు కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ.. మై ఇన్స్పిరేషన్, మై ఫ్రెండ్, మై బ్రదర్, మై
క్వాలిఫైయర్ 1మ్యాచ్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ విజయభేరీ మోగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 132 పరుగుల టార్గెట్ను కాపాడుకోలేకపోయింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ 6వికెట్ల తేడాతో ప్లేఆఫ్ మ్యాచ్ల�
చెన్నై సూపర్ కింగ్స్ను ముంబై బౌలర్లు ఘోరంగా కట్టడి చేశారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్కు 132 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. ఆరంభం నుంచి సూపర్ కింగ్స్ను ఒత్తిడికి గురిచేయడంతో స్కోరు బోర్డు నత్తనడకన సాగింది. ఓపెనర్లు డుప్లెసిస్(6), షేన్ వాట్సన�
ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో ఎత్తుపల్లాలను చూస్తూ ప్లేఆఫ్ దశకు చేరుకుంది ముంబై ఇండియన్స్. రేసులో నిలవడమే కాక లీగ్ టేబుల్లో టాప్ స్థానాన్ని దక్కించుకుంది. గత సీజన్ మాదిరిగానే చెన్నై సూపర్ కింగ్స్ ఆది నుంచి దూకుడు చూపించడంతో స్థానం గురించి �
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. జట్టు వైఫల్యాలు ఎదుర్కొన్నప్పటికీ వ్యక్తిగత రికార్డులలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్లేఆఫ్ రేసుకు అర్హత సాధించకపోవడంతో గ్రూప్ దశలో ఇంకా ఆడేందుకు వీలుంది ఒక్క మ్యాచ్లో మాత్రమే. చిన్నస్వ
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిలకడైన బ్యాటింగ్ తీరు ప్రదర్శించారు. ఈ క్రమంలో హైదరాబాద్కు 163 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపెనర్గా దిగిన డికాక్ మ్యాచ్ ముగిసేంతవరకూ నాటౌట్గా నిలిచి హాఫ్ సె�
చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్న మ్యాచ్లో అవతలి జట్టు బ్యాట్స్మన్ అవుట్ అని అంపైర్ వేలెత్తడం చాలు.. ఇమ్రాన్ తాహిర్ సంబరాలకు అవధులు ఉండవు. మైదానం ఒక చివరి నుంచి మొదలుపెట్టి మరో వైపుకు పరుగెడుతూనే ఉంటాడు. కొన్ని సార్లు చాతిపై గుద్దుకుంటూ సింహం
ఓవర్ల మధ్యలో బ్రేక్ రావడంతో కీపింగ్ స్థానంలో ఉన్న పంత్.. బ్యాటింగ్కు వస్తున్న రైనాను ఆపేశాడు. ఈలోపు టీవీ కెమెరాలు ఆన్ అవడంతో దారికి అడ్డుగా నిల్చొని అటుఇటూ కదలనీకుండా చేసి....
చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతుందంటే ధోనీ ఉండాల్సిందే. మహీ దూరంగా ఉంటే ఓటమితప్పని పరిస్థితి. ఐపీఎల్ 2019లీగ్లో ఈ సీన్ 2సార్లు రిపీట్ అయి విషయాన్ని స్పష్టం చేసింది. హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లో.. ముంబై ఇండియన్స్తో ఆడిన మ్యాచ్లో ధోనీ లేకపోవడంతో జట్�
చెన్నై సొంతగడ్డపై ఢిల్లీని శాసించింది. 180పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఢిల్లీని 80 పరుగుల తేడాతో ఘోరంగా చిత్తు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహాలకు క్యాపిటల్స్ ఒక్కో వికెట్ పేకమేడలా కుప్పకూలింది. ఒక్క కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(44; 31