Home » Chennai
15 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
తమిళనాడులోని చెన్నైలో మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు గత రెండురోజులుగా దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న 63 మసాజ్
క్వారంటైన్ లో ఉన్న మహిళా డాక్టర్లను బెదిరించి అత్యాచారం చేసిన ఇద్దరు డాక్టర్లను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
తమిళనాడులో వర్షాల ప్రభావంతో వరదలు ముంచెత్తాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా ప్రతిరోజూ వరదముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారైక్కల్, శ్రీహరికోట మధ్య చెన్నైకి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు..
యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్ధానం హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లోని నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో పోలీసులు జరిపిన వివిధ తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్ధానిక సీఐ వెంకటేశ్వర్లు రెడ్డి వాహ
చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
చెన్నై నగరాన్ని వరుణుడు వీడడం లేదు. కుంభవృష్టి కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా వరద ముప్పు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి ఉన్న ప్రజలు అవస్థలు పడుతున్నారు.